Top Stories

హవ్వా.. చంద్రబాబును దేకటోడే లేడా?

విజయవాడ వరదలు, కాకినాడ వరదలకు సంబంధించి రూ.6,880 కోట్ల ప్రాథమిక పరిహారం ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. కానీ ఇప్పుడు కేంద్రం ముష్టి 1036 కోట్లు ఏపీకి విడుదల చేసి చేతులు దులుపుకుంది. చంద్రబాబు 6వేల కోట్లకుపైగా ఇవ్వాలని నివేదిక కూడా సమర్పించారు. బాధితులకు నష్టపరిహారం అందించి బుడమేరును బలోపేతం చేయాలన్నారు.

కానీ కేంద్రం ఇచ్చిన డబ్బులు చూసి చంద్రబాబు సర్కార్ షాక్ అయ్యింది. ఇప్పటి వరకు విజయవాడ వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. తమకు పరిహారం అందలేదని వేలాది మంది వాపోతున్నారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.12,000 కోట్లలో ఒక్క రూపాయి కూడా కేంద్రం విడుదల చేయలేదు. సరే.. నిన్న మొన్న ఏదైతేనేం.. ఇప్పుడు ఇవ్వాలి కదా! అంటే ఈ ప్రశ్నకు కూడా సమాధానం లేదు. మంత్రులు నేరుగా కేంద్రాన్ని సంప్రదించినా స్పందించలేదు. తాజాగా మరో రూ.7 వేల కోట్లు విరాళంగా ఇవ్వాలని మంత్రి లేఖ రాశారు.

చంద్రబాబు ఎన్ని లేఖలు రాసినా కేంద్రం స్పందించలేదన్నారు. ఈ ఫలితాలు కచ్చితంగా పాటించి ప్రధాన కార్యాలయం నుంచి డబ్బులు విడుదల చేస్తే తప్ప పనులు కొనసాగించే పరిస్థితి ఉండదు. సీఎం చంద్రబాబు మెతక వైఖరి వల్లే పనులు జరగడం లేదన్న విమర్శలున్నాయి. తమ పనుల్లో వేగం పెంచాలన్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories