Top Stories

ఎదవ.. సన్నాసి.. రాధాకృష్ణ చిల్లర పడేస్తాడు.. ఏబీఎన్ వెంకటకృష్ణ బండారం బయటపెట్టిన పోసాని

‘చెప్పేవి శ్రీరంగనీతులు.. కానీ సొచ్చేవి అవేవో గుడిసెలు అన్నట్టుగా’ ఉంటుంది మన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్ గా చెప్పుకునే వెంకటకృష్ణ గారి మాటల పరిస్థితి. ఆయన ఒక మామూలు జర్నలిస్టుగా ఎందరినో బతిమిలాడి బామాలి బతికిన రోజులు మరిచిపోయి ఇప్పుటు టాప్ పొజిషన్ లో ఉన్నాడని ఎవరి మీద పడితే వారి మీద పడిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో పట్టపగ్గాల్లేకుండా పోయాయి.

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలోకి రాకముందు సాధారణ జర్నలిస్టుగా ఉన్నప్పుడు రూ.2వేల కోసం కూడా తనను అడుక్కున్నాడని.. రాధాకృష్ణ చిల్లర వేస్తే తీసుకునేవాడని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు.

ఇదే ఏబీఎన్ లో ఉన్న వెంకటకృష్ణ తనకు ఎన్నో సార్లు ఫోన్ చేశాడని.. తాను ఒకటే చెప్పానని.. ‘నువ్వు ఎన్నైనా విమర్శలు చేసుకో.. కానీ వ్యక్తిగతంగా.. కుటుంబ పరంగా..చంపుతామంటూ ’ పర్సనల్ గా తిట్టొద్దు అని హెచ్చరించానన్నారు.

దీనికి వెంకటకృష్ణ.. ‘ఇలా మాట్లాడితే నా పెళ్లాం బిడ్డలు కూడా బాగా తిట్టారన్నా’ అంటూ తన వద్ద ఆవేదన చెందాడని పోసాని బయటపెట్టాడు. నీకు చీము నెత్తూరు లేదని.. రాధాకృష్ణ వద్ద చిల్లర కోసం ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నాడని పోసాని విమర్శలు గుప్పించారు.

ప్రస్తుతం వెంకటకృష్ణ గురించి పోసాని మాట్లాడిన ఆ వీడియో వైరల్ అవుతోంది. మీరూ చూసి మీ కామెంట్ తెలియజేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://www.facebook.com/reel/3824494617820743

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories