Top Stories

మాకు వద్దు ’బాబు’.. ఈయన మాటలు వింటే తట్టుకోలేరు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు పూర్తయింది. ఐదు నెలల్లో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకతకు కనీసం ఏడాది నుంచి రెండు నెలలు సమయమైనా పడుతుంది. కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఐదు నెలలు పూర్తికాకుండానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎన్నికలు సమయంలో ఇచ్చిన హామీలనుఅమలు చేయకపోవడంతోపాటు గత ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ఎత్తేయడమే దీనికి కారణంగా చెబుతున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థ ఐదు నెలలు కూటమి ప్రభుత్వ పాలనను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రజల ముందు మైక్‌ పెట్టి ప్రభుత్వ పాలన ఎలా ఉందని అడిగితే ఎంతో మంది తీవ్ర స్థాయిలో దుమ్మెతి పోశారు. నాలుగు నెలలు పాలన దరిద్రంగా ఉందంటూ ఒక పెద్దాయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ నాలుగు నెలల్లో ఏమిచ్చాడో చెప్పాలని సదరు మీడియా ప్రతినిధిని ఆ పెద్దాయన తిరిగి ప్రశ్నించాడు. ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం ఇస్తున్నారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అక్కడ ఎవడు తింటున్నాడని, అక్కడకు వెళ్లి తింటే నాణ్యత ఏమిటో తెలుస్తుందంటూ అసహనం వ్యక్తం చేశారు సదరు పెద్దాయన. ఆ భోజనం మీరు తింటే బాధేంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇంటింటికీ పెన్షన్లును గతంలో జగన్మోహన్‌రెడ్డే ఇచ్చాడని, వీళ్లు కొత్తగా చేసిందేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వాలంటీర్లు పని చేశారని, వారంతా ఇళ్ల వద్దకే తెచ్చి సంక్షేమ పథకాలను అందించారని, వారిని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

వాలంటీర్లు మనుషులు కాదా..? వాళ్లు బతకొద్దా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తుఫాన్‌ డబ్బులు ఎవడికైనా సరిగా పంచాడా..? చంద్రబాబు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పెద్దాయన.. ఎవడైనా గొప్పగా ఆడి గురించి చెప్పుకుంటున్నాడా..? అంటూ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చినట్టు మాటలు చెబుతున్నారని, పనులు మాత్రం జరగలేదంటూ చిర్రుబుర్రులాడారు. ఈ పెద్దాయన చెప్పిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాలుగు నెలలకే ఈ స్థాయిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంటే.. మిగిలిన కాలంలో ఇంకెంత చూడాలో అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories