Top Stories

నువ్వు చెప్తావ్ బాబూ.. కానీ జగన్ ఇలా చేసి చూపిస్తాడు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో భాగంగా గతంలో రుషికొండపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, మంది మార్బలంతో వెళ్లిన చంద్రబాబు నాయుడు భవనంలోని అణువణువును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు భవన నిర్మాణాన్ని అద్భుతమంటూ కీర్తించారు. జపాన్లో వినియోగించే టెక్నాలజీని ఎక్కడ ఉపయోగించారు అంటూ పేర్కొన్నారు. జపాన్లో వినియోగించే టెక్నాలజీ ఉపయోగించి ల్యాండ్ స్లైడ్ జరగకుండా, డ్రౌంటింగ్ పర్ఫెక్ట్ గా చేసి ఇవన్నీ తయారు చేశారంటూ చంద్రబాబు నాయుడు నిర్మాణ తీరును ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రూ.450 కోట్ల రూపాయలు వెచ్చించి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేతతోనే ఔరా అనిపించిన జగన్మోహన్ రెడ్డి దమ్ము ఇది అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇన్నేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఒక్క భవనమైన ఇటువంటిది కట్టావా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

వేలకోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు చేశామని చెప్పిన నువ్వు ఇటువంటి భవనం కట్టుకుంటే ఎన్ని గొప్పలు చెప్పుకుంటే వాడుకో అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నువ్వు మాటలు మాత్రమే చెబుతావ్, జగన్మోహన్ రెడ్డి మాత్రం చేసి చూపిస్తారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నీది మాటల ప్రభుత్వమైతే జగన్మోహన్ రెడ్డి చేతల ప్రభుత్వం అంటూ సెటైర్లు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగును చూడడానికే మీరు క్యూ కడుతున్నారని, కనీసం సిగ్గుపడడం లేదంటూ మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories