Top Stories

టీవీ5 మూర్తి బయటపడ్డాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా తన పరిధికి మించి వ్యవహరిస్తుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వాలను ఎవరు ఏర్పాటు చేయాలనే విషయాన్ని తామే నిర్ణయించే స్థాయిలో ఉన్నామనే భావనను కొన్ని మీడియా సంస్థలు కలిగి ఉన్నాయి. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోయడం, తమకు అండగా ఉండే పార్టీలకు కొమ్ము కాయడం మీడియా సంస్థలకు అలవాటుగా మారిపోయింది. ఎల్లో మీడియాగా పేరుగాంచిన కొన్ని పత్రికలు, చానల్స్ కు చంద్రబాబు నాయుడు, ఆయన సారధ్యంలోని పార్టీలు మాత్రమే అధికారంలో ఉండాలి. ఇందుకోసం ఏం చేయడానికి అయినా సదరు మీడియా సంస్థలు వెనుకాడవు.

పొరపాటున తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలు ఏర్పాటు అయితే ఉదయం లేచిన దగ్గర్నుంచి ఆ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంటాయి ఈ మీడియా సంస్థలు. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా తెలుసు. ఇదే విషయాన్ని తాజాగా ఎల్లో మీడియా సంస్థల్లో పనిచేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ స్వయంగా వెల్లడించాడు. ఆయనే మూర్తి. టీవీ5 పూర్తిగా ప్రస్తుతం ఆయన పేరు అందరికీ సుపరిచితమే. ఒక యువతని ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో మూర్తి మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో ఉన్న ఆవేశంతోనే ఇప్పటికీ మాట్లాడుతున్నావని, అసలు మన ఛానల్ కు ఆదాయంలో మేజర్ షేర్ ప్రభుత్వ ఆడ్స్ అని మూర్తి పేర్కొన్నాడు.

వారికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే యాడ్స్ ఇవ్వరని, నువ్వు అనుకున్నట్టే చేద్దువు గాని.. ప్రస్తుతానికి ఈ పొలిటికల్ న్యూస్ పర్సనల్ పెట్టి ఈ క్రైమ్ న్యూస్ చూడమ్మా అంటూ సదరు యువతకి మూర్తి సూచిస్తాడు. ఈ వీడియోను చూసిన ఎంతో మంది టీవీ5 మూర్తి అసలు విషయాన్నీ చెప్పకనే చెప్పేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కోసం ఏం చేయడానికైనా ఈ మీడియా వాళ్ళు వెనుకాడరు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories