Top Stories

అడ్డంగా దొరికిన పవన్ కళ్యాణ్

మొన్న కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఏకంగా పార్లమెంటులోనే ఏపీలో మిస్సింగ్ అయిన మహిళలు 99 శాతం రికవరీ అయ్యారని లెక్కలతో సహా బయటపెట్టాడు. ఇక నిన్న అసెంబ్లీలో హోంమంత్రి అనిత కూడా అసలు ఏపీలో మిస్ అయిన మహిళలందరూ కూడా తిరిగి పోలీసులు కాపాడి వారి వద్దకు చేర్చారన్నారు.

కానీ ఇదే పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందర నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంపై, వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘ఏపీలో 33వేల మంది మహిళలు మిస్ అయ్యారని.. వాలంటీర్లు కిడ్నాప్ చేశారని.. జగన్ ప్రభుత్వం హస్తం ఉందని ’ పవన్ గత ఎన్నికల ముందర ఆరోపించారు. ఢిల్లీలో ఉండే కేంద్ర నిఘా సంస్థలు తనకు చెప్పాయని అబద్దాలు ప్రచారం చేశాయి.

పవన్ కళ్యాణ్ అప్పటికి కేవలం మంత్రి, ఎమ్మెల్యే కూడా కాడు. అయినా కూడా కేంద్ర అధికారులు వచ్చి పవన్ తన చెవిలో చెప్పినట్టుగా అబద్ధాలు ఆడాడు. జగన్ రివ్యూ పెట్టావా? ఆడబిడ్డలు మిస్ అయితే ఇలా చేస్తావా? అంటూ ఆడిపోసుకున్నారు.

కానీ కేంద్రమంత్రి బండి సంజయ్, హోంమంత్రి అనిత ఇప్పుడు ఆధారాలతో బయటపెట్టి పవన్ వాదన తప్పు అని నిరూపించారు. మరి ఇలా అడ్డంగా బుక్కైన పవన్ కళ్యాణ్ తాను చేసిన తప్పుడు ప్రచారంపై ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories