Top Stories

అడ్డంగా దొరికిన పవన్ కళ్యాణ్

మొన్న కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఏకంగా పార్లమెంటులోనే ఏపీలో మిస్సింగ్ అయిన మహిళలు 99 శాతం రికవరీ అయ్యారని లెక్కలతో సహా బయటపెట్టాడు. ఇక నిన్న అసెంబ్లీలో హోంమంత్రి అనిత కూడా అసలు ఏపీలో మిస్ అయిన మహిళలందరూ కూడా తిరిగి పోలీసులు కాపాడి వారి వద్దకు చేర్చారన్నారు.

కానీ ఇదే పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందర నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంపై, వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘ఏపీలో 33వేల మంది మహిళలు మిస్ అయ్యారని.. వాలంటీర్లు కిడ్నాప్ చేశారని.. జగన్ ప్రభుత్వం హస్తం ఉందని ’ పవన్ గత ఎన్నికల ముందర ఆరోపించారు. ఢిల్లీలో ఉండే కేంద్ర నిఘా సంస్థలు తనకు చెప్పాయని అబద్దాలు ప్రచారం చేశాయి.

పవన్ కళ్యాణ్ అప్పటికి కేవలం మంత్రి, ఎమ్మెల్యే కూడా కాడు. అయినా కూడా కేంద్ర అధికారులు వచ్చి పవన్ తన చెవిలో చెప్పినట్టుగా అబద్ధాలు ఆడాడు. జగన్ రివ్యూ పెట్టావా? ఆడబిడ్డలు మిస్ అయితే ఇలా చేస్తావా? అంటూ ఆడిపోసుకున్నారు.

కానీ కేంద్రమంత్రి బండి సంజయ్, హోంమంత్రి అనిత ఇప్పుడు ఆధారాలతో బయటపెట్టి పవన్ వాదన తప్పు అని నిరూపించారు. మరి ఇలా అడ్డంగా బుక్కైన పవన్ కళ్యాణ్ తాను చేసిన తప్పుడు ప్రచారంపై ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories