Top Stories

అదే నిజమైతే.. మరోసారి సీఎంగా జగన్!

ఏపీ రాజకీయాలు ప్రతీ 5 ఏళ్లకోసారి మారుతున్నాయి. తెలంగాణలో ప్రతీ 10 ఏళ్లకు అధికారం చేతులు మారుతోంది. కానీ ఏపీలోని అగ్రెసివ్ రాజకీయ నేతలు.. వారికి తోడు ప్రజల్లోనూ పంతాలు పట్టింపుల వల్ల 5 ఏళ్ల పాటు ఏ రాజకీయ పార్టీని కొనసాగించడం లేదు.

తమిళనాడులో వలే ఏపీలోనూ ప్రతీ 5 ఏళ్లకోసారి అధికారాన్ని మార్చుతున్నారు. ఆ ఒరవడి ఏపీ విడిపోయాక మొదలైంది. 2014లో చంద్రబాబును గెలిపించిన ఏపీ ప్రజలు 2019లో మాత్రం జగన్ కు పట్టం కట్టారు. మళ్లీ 2029లో ఖచ్చితంగా జగన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏ పార్టీకి వరుసగా రెండుసార్లు ప్రజలు అధికారం ఇవ్వలేదు. దీంతో ఇతర విషయాలతో సంబంధం లేకుండా.. తమిళ ప్రజలలాగా ఆంధ్రులు ప్రతిసారి మార్పు కోరుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు.

అదే నిజమైతే 2029లో జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పట్టంకట్టి జగన్ను మరోసారి సీఎం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటికే సూపర్ 6 సహా చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోతున్నారు. నీకు 15 వేలు, నీకు 18 వేలు అన్న టీడీపీ నేతలపై ప్రజలు చీదరించుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో నిలదీతలు ఎక్కువైపోయాయి. శాంతి భద్రతలు ఏపీలో పడిపోయాయి. చూస్తుంటే ఏపీలో టీడీపీ ఎన్నికల హామీల వైఫల్యంతో ఖచ్చితంగా వచ్చేసారి ఓడిపోతుందని.. జగన్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

Topics

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

Related Articles

Popular Categories