Top Stories

బాబు, పవన్.. ఎంత దారుణం చేశారయ్యా.. ఈ వీడియోనే సాక్ష్యం

చంద్రబాబు, పవన్ ఎన్నికల్లో గెలవడానికి ఎంత దుష్ప్రచారం చేశారో ఈ ఒక్క వీడియో కళ్లకు కడుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం వారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. వైఎస్ జగన్ పంచాయితీ భవనాలకు రంగులు వేసేందుకు కోట్లు ఖర్చు చేశారని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ శాసనమండలిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయితీలకు రంగులు వేసిన వ్యయం ఎంతో చెప్పాడు. ఆ లెక్క చూసి బాబు, పవన్ లు ఎంతగా వైసీపీ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేశారో అర్థమవుతోంది.

చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయితీలకు వైసీపీ కలర్ వేయడానికి ‘3వేల కోట్లు ఖర్చు పెట్టాడని’ ఆరోపించారు. ఇదే పవన్ కళ్యాణ్ 2300 కోట్లు పంచాయితీ భవనాలకు రంగులు వేయడానికి ఖర్చు చేశాడని ఇదే పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా శాసనమండలిలో అసలు లెక్క బయటపెట్టారు. 2019-2024 మధ్యన పంచాయితీ భవనాలను 101.81 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ స్వయంగా మండలిలో బయటపెట్టారు.

దీన్ని బట్టి అధికారం కోసం ప్రజల్లో వైసీపీపై విష ప్రచారం చేయడానికి బాబు, పవన్ ఎంతగా దిగజారారో అర్థమవుతోంది. ఈ వీడియోను బయటకు తీసి పవన్, బాబులపై నెటిజన్లు, వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories