Top Stories

బాబు, పవన్.. ఎంత దారుణం చేశారయ్యా.. ఈ వీడియోనే సాక్ష్యం

చంద్రబాబు, పవన్ ఎన్నికల్లో గెలవడానికి ఎంత దుష్ప్రచారం చేశారో ఈ ఒక్క వీడియో కళ్లకు కడుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం వారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. వైఎస్ జగన్ పంచాయితీ భవనాలకు రంగులు వేసేందుకు కోట్లు ఖర్చు చేశారని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ శాసనమండలిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయితీలకు రంగులు వేసిన వ్యయం ఎంతో చెప్పాడు. ఆ లెక్క చూసి బాబు, పవన్ లు ఎంతగా వైసీపీ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేశారో అర్థమవుతోంది.

చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయితీలకు వైసీపీ కలర్ వేయడానికి ‘3వేల కోట్లు ఖర్చు పెట్టాడని’ ఆరోపించారు. ఇదే పవన్ కళ్యాణ్ 2300 కోట్లు పంచాయితీ భవనాలకు రంగులు వేయడానికి ఖర్చు చేశాడని ఇదే పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా శాసనమండలిలో అసలు లెక్క బయటపెట్టారు. 2019-2024 మధ్యన పంచాయితీ భవనాలను 101.81 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ స్వయంగా మండలిలో బయటపెట్టారు.

దీన్ని బట్టి అధికారం కోసం ప్రజల్లో వైసీపీపై విష ప్రచారం చేయడానికి బాబు, పవన్ ఎంతగా దిగజారారో అర్థమవుతోంది. ఈ వీడియోను బయటకు తీసి పవన్, బాబులపై నెటిజన్లు, వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories