Top Stories

చంద్రున్ని చూస్తూ వైసీపీ పెట్టినట్టుంది.. మా దరిద్రాలు అట్లున్నాయి : కేతిరెడ్డి

వైసీపీకి దరిద్రం పట్టుకున్నట్టుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వినాయకచవితి రోజు చంద్రుడిని చూస్తే అపనిందల పాలు అవుతున్నట్టు మా వైసీపీ చంద్రున్ని చూస్తూనే పార్టీ పెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి నిందలేనని.. వీటిని తుడుచుకోవడానికే సరిపోతోందని ఆవేదన చెందాడు. జగన్ పార్టీ పెట్టినప్పుడు లక్ష కోట్ల అవినీతి చేశారని ఆరోపించారని.. జైలుకు పంపారని కేతిరెడ్డి చెప్పుకొచ్చాడు. తర్వాత నిందలు వేశారని.. ఈ మోయడానికే ఈ దరిద్రం అంతా సరిపోతోందని.. ఇవే ఎల్లో మీడియా మాపై బురద జల్లుతున్నారని వాపోయారు.

వైసీపీ అధికారంలో ఉండగా.. అసలు పెట్టుబడులు రావడం లేదని.. పారిశ్రామికవేత్తలు పారిపోయారని ప్రచారం చేశారని.. కానీ ఇప్పుడు అదానీ జగన్ కు కోట్లు లంచం ఇచ్చారని వీరే ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్నారని కేతిరెడ్డి వాపోయారు.

మా పార్టీ చంద్రున్ని చూస్తూ పెట్టినట్టు ఉందని.. నిందలు మొయ్యడానికే సరిపోతాందని.. టీడీపీ, ఎల్లో మీడియా బురద జల్లడం మేం కడుక్కోవడానికే సరిపోతోందని కేతిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశాడు. కేతిరెడ్డి ఏమన్నాడో ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories