Top Stories

పవన్ శాఖలో రూ.5 లక్షల డిమాండ్.. వైరల్ వీడియో

నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తానని.. ప్రశ్నిస్తానంటూ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే ఆయన ఎంత నిజాయితీ మాటలు చెప్పినా.. స్వయానా ఆయన శాఖలోనే అవినీతి రాజ్యమేలుతుండడం గమనార్హం.

తాజాగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఓ అవినీతి దందా వెలుగుచూడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోని రావూరివాండ్ల పల్లె,కాయల వాండ్లపల్లెలో అడవి పంది మాసం విక్రయాలు జరుగుతున్నాయని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ ముబీన్ తాజ్, ఫారెస్ట్ గార్డ్ ప్రకాష్,గోపాల్ అక్కడికి చేరుకున్నారు.

ఎవరైతే అడవిపందులను విక్రయించేవారు ఉన్నారో వారి వద్ద అటవీ శాఖ అధికారులు రూ.5 లక్షల డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులే స్వయంగా వీడియోను కూడా రిలీజ్ చేయడం సంచలనమైంది. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని .. లేకపోతే కేసు బుక్ చేస్తామని బెదిరించినట్లుగా వారు వాపోయారు. ఈ మేరకు బాధితులు అధికారుల లంచం వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. మరి తన శాఖలో జరుగుతున్న ఈ అవినీతి దందాపై డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తాడు? ఎలాంటి చర్యలు తీసుకుంటాడన్నది వేచిచూడాలి.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories