Top Stories

ఎల్లో మీడియా బురద

ఎల్లో మీడియా బురద జల్లుతోంది. ఈ తెలుగుదేశం మీడియా రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు అన్నీ కూడా పక్కనపెట్టి వైఎస్ జగన్ పై బకెట్ల కొద్దీ బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి. ఏపీ ప్రజలు ఏమిటి తప్పు? ఏమిటీ ఒప్పు అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో తిమ్మిని బమ్మిని చేస్తున్నారు.

ఏపీ , ఒడిశా, తమిళనాడు, జమ్మూకశ్మీర్, చత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు సోలార్ ఎనర్జీని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సోలార్ పవార్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించాయి.

ఈ క్రమంలోనే ఏపీలోని జగన్ ప్రభుత్వం రూ.2.90 పైసలకు సోలార్ పవార్ ను కొనుగోలు చేసింది. అసలు పీక్ స్టేజీలో దేశంలో కరెంట్ యూనిట్ కు రూ.15వరకూ కొంటున్న పరిస్థితి. కానీ జగన్ ప్రభత్వం అత్యంత చీప్ గా వచ్చే రూ.2.90 పైసలకే కొంటుంది అదీ కేంద్రం నుంచే అంటే ప్రజల సొమ్మును ఎంతలా కాపాడుతుందో అర్థం చేసుకోవచ్చు.

మార్కెట్లో రూ.1కే దొరికితే జగన్ ప్రభుత్వం రూ.2.90కి కొంటే దగా చేసినట్టు.. కానీ రూ.5కు ప్రస్తుతం మార్కెట్లో యూనిట్ కరెంట్ దొరుకుతున్న సమయంలో గౌతం అదానీ నేతృత్వంలోని కరెంట్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న విద్యుత్ ను కొంటున్న జగన్ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కానీ ఇది అదానీ నుంచి లంచం తీసుకొని కొంటున్నారని ఎల్లో మీడియా బురద చల్లుతోంది. చంద్రబాబుకు డప్పు కొడుతూ జగన్ ను ప్రజల్లో విలన్ ను చేసేలా రాతలు రాస్తోంది. దమ్ముంటే మోడీ, అదానీలపై విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించవచ్చు కదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories