Top Stories

ఈనాడు ఆంధ్రజ్యోతిలకు బిగ్ షాక్ ఇచ్చిన వైఎస్ జగన్.. ఏం చేశాడంటే?

కేంద్రం నుంచి అతి తక్కువ ధరకే యూనిట్ రూ.2.49 పైసలకు విద్యుత్ కొన్న వైసీపీ సర్కార్ పై అభాండాలు వేసి అభూతకల్పనలతో వ్యతిరేక వార్తలు రాసిన ఎల్లో మీడియాకు సీఎం జగన్ షాకిచ్చారు. తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అనవసర సందేహాలు కలిగిస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు జగన్ శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు.

ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందమని, థర్డ్ పార్టీ మధ్య ఎలాంటి సంబంధం లేదని తమ క్లయింట్ మొదటి నుంచీ స్పష్టంచేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎస్‌ఇసి ఐఎస్‌టిఎస్ ఫీజులను మాఫీ చేసిందని ఆయన అన్నారు. ఒప్పంద పత్రాలు, సెక్రటరీ రాసిన లేఖ నకళ్లను అందజేస్తున్నా ఆంధ్రజ్యోతి పత్రికలు పట్టించుకోకుండా ఆధారాలు చూపకుండా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాస్తూ తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్నారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల మధ్య పారదర్శకమైన ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు వారు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో కోరారు, వాటిని మొదటి పేజీలో కూడా ప్రముఖంగా ప్రచురించాలని డిమాండ్ చేశారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories