Top Stories

ఈనాడు ఆంధ్రజ్యోతిలకు బిగ్ షాక్ ఇచ్చిన వైఎస్ జగన్.. ఏం చేశాడంటే?

కేంద్రం నుంచి అతి తక్కువ ధరకే యూనిట్ రూ.2.49 పైసలకు విద్యుత్ కొన్న వైసీపీ సర్కార్ పై అభాండాలు వేసి అభూతకల్పనలతో వ్యతిరేక వార్తలు రాసిన ఎల్లో మీడియాకు సీఎం జగన్ షాకిచ్చారు. తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అనవసర సందేహాలు కలిగిస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు జగన్ శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు.

ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందమని, థర్డ్ పార్టీ మధ్య ఎలాంటి సంబంధం లేదని తమ క్లయింట్ మొదటి నుంచీ స్పష్టంచేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎస్‌ఇసి ఐఎస్‌టిఎస్ ఫీజులను మాఫీ చేసిందని ఆయన అన్నారు. ఒప్పంద పత్రాలు, సెక్రటరీ రాసిన లేఖ నకళ్లను అందజేస్తున్నా ఆంధ్రజ్యోతి పత్రికలు పట్టించుకోకుండా ఆధారాలు చూపకుండా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాస్తూ తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్నారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల మధ్య పారదర్శకమైన ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు వారు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో కోరారు, వాటిని మొదటి పేజీలో కూడా ప్రముఖంగా ప్రచురించాలని డిమాండ్ చేశారు.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories