Top Stories

అయ్యా పవన్.. ఈ ‘కాకినాడ’ గుట్టు తెలుసుకో?

నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటి సీఎం విజయ భాస్కర్ రెడ్డి గారు కాకినాడ పోర్టును స్టార్ట్ చేశారు. దీన్ని పోర్టుగా డెవలప్ చేస్తే పరిశ్రమలు వస్తాయని.. పెట్టుబడులు వస్తాయని.. యువతకు ఉపాధి దొరుకుతుందన్న సదుద్దేశంతో ప్రారంభించారు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ కాకినాడ పోర్టును చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేవీ రావు అనే వ్యక్తికి ప్రైవేటుగా కట్టబెట్టారు. ఇదే అక్రమాలకు దారితీసింది. దీనికి గారు చంద్రబాబుకు, టీడీపీ ప్రభుత్వానికి భారీగానే కేవీ రావు సాయపడ్డారని ఇదే పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారు..

కట్ చేస్తే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి అధికారంలోకి వచ్చాక కేవీ రావు కాకినాడ పోర్టుపై పడి ‘సీజ్ ద షిప్’ అంటూ హడావుడి చేశారు. ఇదంతా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అని ఫోకస్ చేస్తున్నారు.

అసల కాకినాడ పోర్టును ప్రైవేటు పరం చేసిందే చంద్రబాబు. కేవీరావుకు అప్పగించి ఈ అక్రమాలకు తెరదీసింది చంద్రబాబు ప్రభుత్వం. కేవీరావు ఎన్నో సార్లు టీడీపీకి, ప్రభుత్వానికి భారీగానే చెక్కులు ఇచ్చిన వీడియోలున్నాయి.

ఇప్పుడు చంద్రబాబు పెంచి పోషించిన ఈ అవినీతిని ప్రశ్నించకుండా జగన్ పై మొత్తం పడేసి ఈ పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడుతున్నాడు. మరి దీన్ని ఎలా చూస్తారని నెటిజన్లు వీడియోలతో సహా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories