Top Stories

సజ్జలకు కీలక బాధ్యతలు.. జగన్ సంచలనం

రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఈనెల 13న అల్లర్లు సృష్టించాలన్నది వైసీపీ వ్యూహం. అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు గద్దెనెక్కారని దానిపై నిరసన తెలుపాలని డిసైడ్ చేశారు.. సంకీర్ణ ప్రభుత్వ లోపాలపై ప్రజలకు వైసీపీ అవగాహన కల్పించన్నారు.

వైసీపీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమాల బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ అప్పగించారు. దీనికి సంబంధించి సజల రామకృష్ణా రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షులందరితోనూ ఆయన సమావేశమయ్యారు. 13న జరిగే నిరసనల గురించి మాట్లాడారు. రైతులకు సంబంధించిన అన్ని సమస్యలను ప్రస్తావించాలని కోరారు.

వైసీపీలో సజ్జల పాత్ర తగ్గిందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి సజ్జల కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ సీనియర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేనేజర్‌కు పలు ఫిర్యాదులు అందాయని అప్పట్లో చెప్పారు. అయినా జగన్ మాత్రం సజ్జలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించి కోఆర్డినేటర్‌ లను నియమించారు. రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్‌గా సజ్జల నియమితులయ్యారు. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రణాళికను సమన్వయం చేసే బాధ్యతను సజ్జలకు అప్పగించడం విశేషం. దీంతో వైసీపీలో సజ్జల పాత్ర తగ్గలేదని అర్థమవుతోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories