Top Stories

సజ్జలకు కీలక బాధ్యతలు.. జగన్ సంచలనం

రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఈనెల 13న అల్లర్లు సృష్టించాలన్నది వైసీపీ వ్యూహం. అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు గద్దెనెక్కారని దానిపై నిరసన తెలుపాలని డిసైడ్ చేశారు.. సంకీర్ణ ప్రభుత్వ లోపాలపై ప్రజలకు వైసీపీ అవగాహన కల్పించన్నారు.

వైసీపీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమాల బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ అప్పగించారు. దీనికి సంబంధించి సజల రామకృష్ణా రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షులందరితోనూ ఆయన సమావేశమయ్యారు. 13న జరిగే నిరసనల గురించి మాట్లాడారు. రైతులకు సంబంధించిన అన్ని సమస్యలను ప్రస్తావించాలని కోరారు.

వైసీపీలో సజ్జల పాత్ర తగ్గిందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి సజ్జల కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ సీనియర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేనేజర్‌కు పలు ఫిర్యాదులు అందాయని అప్పట్లో చెప్పారు. అయినా జగన్ మాత్రం సజ్జలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించి కోఆర్డినేటర్‌ లను నియమించారు. రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్‌గా సజ్జల నియమితులయ్యారు. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రణాళికను సమన్వయం చేసే బాధ్యతను సజ్జలకు అప్పగించడం విశేషం. దీంతో వైసీపీలో సజ్జల పాత్ర తగ్గలేదని అర్థమవుతోంది.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories