Top Stories

అల్లు అర్జున్ కోసం ఢిల్లీలో సోనియా గాంధీ ని కలిసిన చిరంజీవి… ఆమె ఏం చెప్పిందంటే..?

చిరంజీవి తన అల్లుడు అల్లు అర్జున్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన సంఘటన అల్లు అర్జున్‌ను జైలులో పడేసింది.. దీంతో ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడారు.

చిరంజీవి మాట వినని రేవంత్ రెడ్డి తీరుపై ఏకంగా తనకు ఒకప్పుడు పరిచయం ఉన్న సోనియా గాంధీ వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించినట్లు వార్తలు వచ్చాయి. ఎలాగైనా అల్లు అర్జున్‌ని జైలు నుంచి తప్పించాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చిరంజీవి సోనియా గాంధీని కలిసినా రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడం లేదని వార్తలు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ జైలుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో సోనియా గాంధీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగా అల్లు అర్జున్‌ను జైలుకు పంపిస్తారా? లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories