అల్లు అర్జున్ కోసం ఢిల్లీలో సోనియా గాంధీ ని కలిసిన చిరంజీవి… ఆమె ఏం చెప్పిందంటే..?

చిరంజీవి తన అల్లుడు అల్లు అర్జున్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన సంఘటన అల్లు అర్జున్‌ను జైలులో పడేసింది.. దీంతో ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడారు.

చిరంజీవి మాట వినని రేవంత్ రెడ్డి తీరుపై ఏకంగా తనకు ఒకప్పుడు పరిచయం ఉన్న సోనియా గాంధీ వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించినట్లు వార్తలు వచ్చాయి. ఎలాగైనా అల్లు అర్జున్‌ని జైలు నుంచి తప్పించాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చిరంజీవి సోనియా గాంధీని కలిసినా రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడం లేదని వార్తలు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ జైలుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో సోనియా గాంధీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగా అల్లు అర్జున్‌ను జైలుకు పంపిస్తారా? లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..