Top Stories

బాబు, పవన్ లు.. ఈమె అరుపులు వినపడుతుందా? వైరల్ వీడియో

ఎన్నికల ముందర అసలు కరెంట్ బిల్లులు పెంచేదే లేదు.. ఇది ప్రజా ప్రభుత్వం అంటూ చంద్రబాబు గొప్పలు చెప్పారు. అసలు తమ ప్రభుత్వం ప్రజా ఫ్లెండ్లీ అని ఎవరినీ నొప్పించకుండా వెళతామంటూ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కరెంట్ బిల్లులు పెంచి ప్రజలకు వాత పెడుతున్నారు. సాధారణ ఇంటికి 500 లోపు వచ్చేది ఇప్పుడు 2000 దాటుతోంది.

చలికాలంలోనూ కరెంట్ బిల్లులు ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి! ఒకవైపు ప్రతినెలా వందల్లో… వేలల్లో బిల్లులు అందుకుంటూ… మరోవైపు చలికాలంలోనూ కోతలతో దోమల బాధతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

హైవోల్టేజీ కారణంగా ఇప్పటికే రూ.6,072.86 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపిన సంకీర్ణ ప్రభుత్వం జనవరి నుంచి అదనంగా రూ.9,412.50 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఛానళ్లపైనే విద్యుత్ చార్జీల భారం రూ.9,412.50 కోట్లు. మరోవైపు సామాజిక సహాయ కార్యక్రమాలు నిలిపివేస్తున్నారు. ప్రాథమిక ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

తాజాగా ఓ మహిళ తనకు 2000 కరెంట్ బిల్లు భారం వచ్చిందని పేర్కొంటూ వీడియో చేసి విడుదల చేయడంతో వైరల్ గా మారింది. దీన్ని నెటిజన్లు షేర్లు చేస్తూ మండిపడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories