Top Stories

వాహ్.. బాబు వాహ్.. బురదలో పోస్తున్న కూటమి ప్రభుత్వం

వాన వస్తే ఏమవుతుంది.. వరద అవుతుంది.. ఆ వరద అంతా పల్లపు ప్రాంతాల్లో చేరుతుంది. ఇప్పడు మొన్నటి వర్షాలకు అమరావతి మునిగింది. ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో పునాదులు తవ్వి తీసిన చంద్రబాబు ఇప్పుడు వాటిల్లో నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారు.

దీంతో చెరువులను ఖాళీ చేయాలి.. చేయాలంటే కరెంట్ కావాలి.. ఏపీలో కరెంట్ కోతలు.. దీంతో ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేటు ట్రాక్టర్లను తీసుకొచ్చి అమరావతిలో మునిగిన ప్రాంతాల్లో నీటీని ఎత్తిపోస్తున్నారు. అవును.. ఇప్పుడు అమరావతిలో మునిగిన నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వ సొమ్మును వాడేస్తున్నారు.

మొన్న భారీ వర్షాలకు అమరావతి గ్రామాలు పూర్తిగా మునిగిపోయిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఆ వరద నీరు తోడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన వీడియోలు బయటకు వచ్చాయి. . ప్రజల సొమ్మును బురదలో పోస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories