Top Stories

మళ్లీ సనాతన దీక్ష చేసే టైం వచ్చింది ‘పవనన్నా’.. ఇదీ చూడు!

తిరుమలలో ఏదో జరిగిందని.. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చేసిన హంగామా అంతా ఇంతాకాదు. ఇప్పటికీ కూడా దాని మీద ఆధారాలు సేకరించలేదు. ఎవరినీ అరెస్ట్ చేసిన పాపాన పోలేదు. కేవలం రాజకీయ మైలేజ్ కోసం ఇలా ఆరోపించినట్టుగా అర్థమవుతోంది.

తిరుమలలో వేంకటేశ్వరుడి ప్రసాదానికి ఇలా అయితే గొంతు చించుకొన్న పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు ఏకంగా విశాఖలో అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని అందరిముందే సుత్తెలతో పగులకొట్టి మరీ పక్కనపెట్టేశారు.

2025 జనవరి 24న విశాఖలో ఘోరమైన అపచారం జరిగింది. విశాఖపట్నంలోని సీతమ్మధార రెవిన్యూ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని జీవీఎంసీ అధికారుల కూలగొట్టడం కలకలం రేపింది.

ఇది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇతర మతాల వారిపై కనీసం ప్రహరీ గోడ కూడా కూలగొట్టడానికి వెళ్లని మున్సిపల్ అధికారులు.. హిందూ దేవుళ్ల విషయంలో ఇంతటి ఘోరమైన అపచారానికి పూనుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు.

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించి తిరుమలలో లాగానే మెట్లు కడిగి సనాతన దీక్ష చేపట్టి పాప పరిహారం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తన ప్రభుత్వంలో జరిగిన ఈ ఘోరానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాడోనని నిలదీస్తున్నారు. మరి ఇది విశాఖలోనే జరిగిందా? నెటిజన్లు కావాలనే వీడియో రిలీజ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories