Top Stories

పవన్ పై కేఏ పాల్ ఫైర్.. లాస్ట్ లో మాత్రం మిస్ అవ్వకండి

కేఏ పాల్ ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ తన భార్య, పిల్లలు క్రైస్తవులు అని, తాను బాప్టిజం తీసుకున్నానని చెప్పి, ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మార్పును కేఏ పాల్ ఎండగట్టారు.

కే ఏ పాల్ మాట్లాడుతూ.. ‘మొన్నటివరకూ నా భార్య, పిల్లలు క్రైస్తువులు అన్నాడు. తాను బాప్టిజం కూడా తీసుకున్నానని పేర్కొన్నాడు. ఇప్పుడు సనాతన ధర్మం అంటూ పవన్ ఊగిపోతున్నాడు.. ఎద్దేవా చేస్తూ ’ కేఏ పాల్ ఎండగట్టాడు.

అదనంగా, కేఏ పాల్ పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలు 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏ పాల్ పవన్ కళ్యాణ్‌ను ‘ప్యాకేజి స్టార్’ అని కూడా విమర్శించారు. అదే విధంగా, తెలంగాణలో తీన్మార్ మల్లన్నను కూడా ప్యాకేజి స్టార్‌గా అభివర్ణించారు.

కేఏ పాల్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. ముఖ్యంగా పవన్ పై ఊగిపోయిన లాస్ట్ వీడియో మాత్రం హైలెట్ గా నిలిచింది.. మీరూ ఈ వీడియో చూసి కామెంట్ చేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories