Top Stories

పవన్ పై కేఏ పాల్ ఫైర్.. లాస్ట్ లో మాత్రం మిస్ అవ్వకండి

కేఏ పాల్ ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ తన భార్య, పిల్లలు క్రైస్తవులు అని, తాను బాప్టిజం తీసుకున్నానని చెప్పి, ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మార్పును కేఏ పాల్ ఎండగట్టారు.

కే ఏ పాల్ మాట్లాడుతూ.. ‘మొన్నటివరకూ నా భార్య, పిల్లలు క్రైస్తువులు అన్నాడు. తాను బాప్టిజం కూడా తీసుకున్నానని పేర్కొన్నాడు. ఇప్పుడు సనాతన ధర్మం అంటూ పవన్ ఊగిపోతున్నాడు.. ఎద్దేవా చేస్తూ ’ కేఏ పాల్ ఎండగట్టాడు.

అదనంగా, కేఏ పాల్ పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలు 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏ పాల్ పవన్ కళ్యాణ్‌ను ‘ప్యాకేజి స్టార్’ అని కూడా విమర్శించారు. అదే విధంగా, తెలంగాణలో తీన్మార్ మల్లన్నను కూడా ప్యాకేజి స్టార్‌గా అభివర్ణించారు.

కేఏ పాల్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. ముఖ్యంగా పవన్ పై ఊగిపోయిన లాస్ట్ వీడియో మాత్రం హైలెట్ గా నిలిచింది.. మీరూ ఈ వీడియో చూసి కామెంట్ చేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories