Top Stories

భయపడ్డ ఏబీఎన్ వెంకటకృష్ణ, కిరణ్ రాయల్.. వైసీపీ సోషల్ మీడియా అంటే అట్లుంటదీ 

ఏబీఎన్ వెంకటకృష్ణ షరామామూలుగానే నిన్న రాత్రి పెట్టిన లైవ్ చర్చలో తన బాధను పంచుకున్నాడు జనసేన బహిష్కృతి నేత కిరణ్ రాయల్. వైసీపీ అభిమానుల నుంచి తనపై జరుగుతున్న దాడులను గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కిరణ్ రాయల్ మాట్లాడుతూ, “జగన్ ఫ్యాన్స్ మములొల్లు కాదు సార్.. నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. రోజంతా సోషల్ మీడియాలో నాపై దాడులు చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా నన్ను టార్గెట్ చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

కిరణ్ రాయల్ ఇటీవలే జనసేన నుంచి బహిష్కృతుడయ్యారు. లక్ష్మీ అనే మహిళను లోబరుచుకొని ఆమె నుంచి కోటికి పైగా రూపాయలు తీసుకొని మోసం చేశాడు. దీంతో ఆమె మీడియాకు ఎక్కి కిరణ్ రాయల్ బండారం బయటపెట్టింది. గతంలో జగన్ ను తిట్టిన కిరణ్ రాయల్ ను ఇప్పుడు వైసీపీ అభిమానులు టార్గెట్ చేసి ఎండగడుతున్నారు. అప్పటి నుంచి ఆయనపై వైసీపీ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు. తమ భావాలను వ్యక్తపరిచే అవకాశం లేకుండా ప్రతీ చిన్న విషయంలోనూ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కిరణ్ రాయల్ నిన్న ఏబీఎన్ వెంకటకృష్నతో చెప్పుకొని బోరుమన్నాడు.

“ఇది నా వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తోంది..”
“ఇలా ట్రోలింగ్ చేయడం వల్ల నా వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతోంది. కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో చేసే నెగెటివ్ ప్రచారం కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాను” అని కిరణ్ రాయల్ ఆవేదన చెందాడు.

ఇదే కిరణ్ రాయల్ గతంలో జగన్ 2.0 పై నోరుపారేసుకున్నాడు. ఇప్పుడు అడ్డంగా దొరికేసరికి బుక్కూపోయాడు. తనను వైసీపీ అభిమానులు తిడుతున్నారని కిరణ్ రాయల్ ఆవేదన చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

Topics

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

Related Articles

Popular Categories