Top Stories

పవన్ కళ్యాణ్ ఎక్కడ?

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. వందల సంఖ్యలో విద్యార్థులు వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం పోరాడుతుంటే, అధికార పక్షం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తుందని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే, ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాలితో హాస్పిటల్‌లో చేరటం విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది.

పవన్ కళ్యాణ్ డైవర్షన్ రాజకీయాలపై విమర్శలు

విద్యార్థుల అభిప్రాయం ప్రకారం, ప్రతి కీలకమైన సమయానికి పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యల నుండి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టయినప్పుడు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు గ్రూప్-2 అభ్యర్థులు రోడ్డెక్కినా స్పందించకపోవడంపై విద్యార్థులు విస్తుపోతున్నారు.

ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ‘సూపర్ 6’ హామీలపై ఆందోళన చేయగా, పవన్ కళ్యాణ్ ‘తిరుమల లడ్డూ’ అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజాదృష్టిని మరల్చినట్టు విమర్శలు వచ్చాయి. అలాగే, ‘సనాతన ధర్మం’ గురించి పెద్ద ఎత్తున మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు విద్యార్థుల సమస్యలపై స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

విద్యార్థుల ప్రశ్నలు – సమాధానం ఎవరు చెప్తారు?

గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు కనీసం మద్దతుగా ఒక్క ట్వీట్ కూడా చేయని పవన్ కళ్యాణ్ ఎక్కడ? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నా, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించాల్సిన నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?

ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు ప్రభుత్వం స్పందించి పరిష్కారం చూపుతుందా? లేక సమస్యలను దాటవేయడానికి కొత్తగా మరో అంశాన్ని తెరపైకి తీసుకువస్తారా? అనేది చూడాలి.

 

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories