Top Stories

ఈ బాలుడిని బతకనివ్వవా ‘బాబు’

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఓ ఎనిమిదేళ్ల బాలుడు వెక్కివెక్కి ఏడ్చిన తీరు అక్కడి వారందరినీ కదిలించింది. తన కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని అధికారులు కాలువలో పడేశారని, తమను బతకనివ్వడం లేదని ఆ చిన్నారి కన్నీళ్లతో గోడు వెళ్లబోసుకున్నాడు.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తమ తల్లి టిఫిన్ బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేవారని, అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ బండిని తొలగించారని బాలుడు యశ్వంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. “ఇది మంచి ప్రభుత్వం కాదు.. మధ్యతరగతి ప్రజలను ఏడిపించే ప్రభుత్వం” అంటూ ఆవేదనతో మాట్లాడాడు.

యశ్వంత్ తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పటికీ, వారి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని తెలిపాడు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, వైద్యం కోసం తన తల్లి టిఫిన్ బండి పెట్టుకుని ఎంతో కష్టపడుతోందని కన్నీళ్లతో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ బండిని కూడా తొలగించడంతో తమ పరిస్థితి ఏమిటని ఆ చిన్నారి దిగులు చెందాడు.

ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ స్పందించి, తమ తల్లికి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని యశ్వంత్ విజ్ఞప్తి చేశాడు. “ఈ బాలుడి కన్నీటి కష్టం నీకు కనిపించడం లేదా చంద్రబాబు?” అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నట్లు ఈ దృశ్యం కనిపించింది. ఓ చిన్నారి ఆవేదనకు అధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://x.com/YSRCParty/status/1939921017209770444

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories