Top Stories

చంద్రబాబు ఇలాకాలో దారుణం

ఏపీలో ఇటీవలి కొన్ని సంఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సమాజంలో మానవత్వం మాయమవుతుందా అనే సందేహం కలిగించేలా బాధాకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఒక ఘటన వేదనను కలిగించింది.

శాంతిపురం మండలంలోని కర్లగట్టు గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో ఓ వృద్ధురాలిని గ్రామస్తులు విద్యుత్ స్తంభానికి తాళ్ళతో కట్టి, దుర్భాషలాడుతూ చిత్రహింసలు పెట్టారు. ఆమె కన్నీటి పర్యంతమవుతూ “నాకు ఎవరూ లేరు… ఇలా ఎందుకు చేస్తున్నారు?” అని వేధింపుల గురించి వాపోయింది. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఘటనపై పెద్ద ఎత్తున స్పందన వెలువడింది.

ఇదే కాకుండా ఇటీవల కుప్పం ప్రాంతంలో వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం భర్త అప్పు తీసుకున్న పాపానికి అతని భార్యను తాళ్ళతో కట్టి చిత్రవధ చేయగా, పసివాడు ఏడ్చిన దృశ్యం కలత కలిగించింది. ఆ వీడియో కూడా వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, బాధితురాలికి సహాయం అందించింది. నిందితులను అరెస్టు చేయడంతో పాటు పోలీసు విచారణ చేపట్టారు.

అంతే కాకుండా విద్యార్థులతో పాఠశాలలో పారిశుధ్య పనులు చేయిస్తున్న వీడియో కూడా బయటపడి సమాజంలో చర్చకు దారితీసింది. ఇప్పుడు తాజా ఘటనగా వృద్ధురాలిపై జరిగిన ఈ దాడి తీవ్రంగా స్పందింపజేస్తోంది

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories