Top Stories

వచ్చేశాడురా ‘బాబు’

 

అమరావతి పనులపై గోదావరి యాసలో ఓ యువకుడు వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణంపై అనుసరిస్తున్న విధానాలపై అతను ఘాటుగా స్పందించాడు.

“ఫేస్ 1 పనులు పూర్తి కాకముందే, ఫేస్ 2 భూసేకరణ పేరుతో అమరావతిలో ఇంకొన్ని భూముల్ని రైతుల కాన్నుంచి లాక్కొని, వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి ఇంకొన్ని అప్పులు చేసి, ఫేస్ 1 పూర్తి చేయాలని బాబు స్కెచ్ గీసిండంట కదా!” అంటూ యువకుడు తన గోదావరి యాసలో ఆరోపణలు గుప్పించాడు.

రైతుల భూములను లాక్కోవడంపై అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. “ఫేస్ 1 కోసం ఫేస్ 2, ఫేస్ 2 కోసం ఫేస్ 3 అంటూ అమరావతి కోసం చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నడు. రైతుల భూములు లాక్కుంటే వాళ్లు ఎట్లా తింటారు? ఎట్లా బతుకుతారు?” అంటూ ప్రశ్నించాడు. ఈ అప్పులతో బాబు చేస్తున్నది స్కామ్ అంటూ యువకుడు సెటైర్లు వేశాడు. అతని మాటలు రైతుల ఆవేదనను, పాలకుల తీరుపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

https://x.com/Neninthae_/status/1946409870606975453

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories