Top Stories

ప్లీజ్ హెల్ప్ చేయి జగన్.. ఫోన్ చేసిన కేంద్రం పెద్దలు

ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి. ఎన్డీయే తరఫున రాధాకృష్ణన్‌ను అభ్యర్థిగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవం సాధించాలని కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.

ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.

తెలుసుకున్న సమాచారం మేరకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు విపక్ష నేతలకు కూడా ఫోన్‌ చేసి మాట్లాడారు. అయితే, ప్రతిపక్షం నుంచి ఇప్పటివరకు సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. మరోవైపు ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉంది. ఇవాళో రేపో అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశముంది.

ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ వైఖరి ఏంటన్న దానిపై అందరి దృష్టి నిలిచింది. రాజ్‌నాథ్‌ సింగ్‌ అభ్యర్థనపై స్పందించిన జగన్‌ తన పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తుది నిర్ణయం ఏదన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

Topics

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

Related Articles

Popular Categories