Top Stories

ప్లీజ్ హెల్ప్ చేయి జగన్.. ఫోన్ చేసిన కేంద్రం పెద్దలు

ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి. ఎన్డీయే తరఫున రాధాకృష్ణన్‌ను అభ్యర్థిగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవం సాధించాలని కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.

ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.

తెలుసుకున్న సమాచారం మేరకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు విపక్ష నేతలకు కూడా ఫోన్‌ చేసి మాట్లాడారు. అయితే, ప్రతిపక్షం నుంచి ఇప్పటివరకు సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. మరోవైపు ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉంది. ఇవాళో రేపో అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశముంది.

ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ వైఖరి ఏంటన్న దానిపై అందరి దృష్టి నిలిచింది. రాజ్‌నాథ్‌ సింగ్‌ అభ్యర్థనపై స్పందించిన జగన్‌ తన పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తుది నిర్ణయం ఏదన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories