Top Stories

అచ్చెన్నాయుడిపై వైసీపీ ట్రూత్ బాంబ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా యుద్ధం ఊపందుకుంది. ఒకప్పుడు ప్రత్యర్థి నాయకులపై అవినీతి ఆరోపణలు సభల్లో వినిపించేవి. ఇప్పుడు అయితే పార్టీలు తమ ప్రత్యర్థులపై సాక్ష్యాలతో కూడిన ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా విసురుతున్నాయి.

ఇటీవల ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై “ట్రూత్ బాంబ్” పేల్చిన వైసీపీ, ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడిపై సంచలన ఆరోపణలు చేసింది. అచ్చెన్నాయుడు అవినీతి వ్యవహారాల్లో పాలుపంచుకున్నారని, ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ రాజమోహన్‌పై కక్ష కట్టి, బదిలీ చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది.

రాజమోహన్ అవినీతికి సహకరించలేదని, అందువల్లే ఆయనను నెల్లూరుకు బదిలీ చేశారని, ఆయన స్థానంలో అర్హతలేని అధికారిని నియమించారని వైసీపీ సోషల్ మీడియా విభాగం పేర్కొంది. దీనికి తోడు ప్రభుత్వ పెద్దల అడ్డగోలు దోపిడీకి సహకరించని అధికారులను వేధిస్తారని కూడా ఆరోపించింది.

“ఇదేనా మీ మంచి ప్రభుత్వం?” అంటూ వైసీపీ ప్రశ్నించింది. ఈ ఆరోపణలపై టిడిపి ఎలాంటి సమాధానం ఇస్తుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  వైసీపీ బయటపెట్టిన ఈ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://x.com/YSRCParty/status/1957744484495814870?t=npch_97jyHsuFSEV7J87GA&s=19

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories