Top Stories

అచ్చెన్నాయుడిపై వైసీపీ ట్రూత్ బాంబ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా యుద్ధం ఊపందుకుంది. ఒకప్పుడు ప్రత్యర్థి నాయకులపై అవినీతి ఆరోపణలు సభల్లో వినిపించేవి. ఇప్పుడు అయితే పార్టీలు తమ ప్రత్యర్థులపై సాక్ష్యాలతో కూడిన ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా విసురుతున్నాయి.

ఇటీవల ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై “ట్రూత్ బాంబ్” పేల్చిన వైసీపీ, ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడిపై సంచలన ఆరోపణలు చేసింది. అచ్చెన్నాయుడు అవినీతి వ్యవహారాల్లో పాలుపంచుకున్నారని, ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ రాజమోహన్‌పై కక్ష కట్టి, బదిలీ చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది.

రాజమోహన్ అవినీతికి సహకరించలేదని, అందువల్లే ఆయనను నెల్లూరుకు బదిలీ చేశారని, ఆయన స్థానంలో అర్హతలేని అధికారిని నియమించారని వైసీపీ సోషల్ మీడియా విభాగం పేర్కొంది. దీనికి తోడు ప్రభుత్వ పెద్దల అడ్డగోలు దోపిడీకి సహకరించని అధికారులను వేధిస్తారని కూడా ఆరోపించింది.

“ఇదేనా మీ మంచి ప్రభుత్వం?” అంటూ వైసీపీ ప్రశ్నించింది. ఈ ఆరోపణలపై టిడిపి ఎలాంటి సమాధానం ఇస్తుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  వైసీపీ బయటపెట్టిన ఈ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://x.com/YSRCParty/status/1957744484495814870?t=npch_97jyHsuFSEV7J87GA&s=19

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories