Top Stories

ఏబీఎన్ ఆర్కే గ్యాప్ ఇచ్చాడా? వచ్చిందా?

రాజకీయ విశ్లేషణల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ (ఏబీఎన్ ఆర్కే) ఆదివారం రాసే “కొత్త పలుకు” కాలమ్ ఈ వారం పత్రికలో కనిపించలేదు. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతున్న వేళ ఆర్కే నిశ్శబ్దం ప్రదర్శించడంతో పాఠకుల్లో ఆసక్తి రేకెత్తింది.

రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసిన విమర్శల నుండి మోదీ విదేశీ పర్యటనలు, రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల బాగోతాలు, రైతు సమస్యలు వరకూ అనేక అంశాలు చర్చనీయాంశాలవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో తనదైన శైలిలో ఎటువంటి మొహమాటం లేకుండా నిజాన్ని, అబద్ధాన్ని కలిపి చెప్పే ఆర్కే రాయకపోవడం చాలామందిని నిరాశపరిచింది.

ఇక ప్రశ్న ఒకటే – రాధాకృష్ణ కావాలనే గ్యాప్ తీసుకున్నారా? లేక వేరే కారణాలతో గ్యాప్ వచ్చిందా? స్పష్టత లేకపోయినా, ఆయన విశ్లేషణ కోసం ఎదురుచూసే పాఠకులు మాత్రం ఆర్కే మౌనం ఎక్కువ కాలం కొనసాగకూడదని భావిస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories