Top Stories

ఏబీఎన్ ఆర్కే గ్యాప్ ఇచ్చాడా? వచ్చిందా?

రాజకీయ విశ్లేషణల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ (ఏబీఎన్ ఆర్కే) ఆదివారం రాసే “కొత్త పలుకు” కాలమ్ ఈ వారం పత్రికలో కనిపించలేదు. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతున్న వేళ ఆర్కే నిశ్శబ్దం ప్రదర్శించడంతో పాఠకుల్లో ఆసక్తి రేకెత్తింది.

రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసిన విమర్శల నుండి మోదీ విదేశీ పర్యటనలు, రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల బాగోతాలు, రైతు సమస్యలు వరకూ అనేక అంశాలు చర్చనీయాంశాలవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో తనదైన శైలిలో ఎటువంటి మొహమాటం లేకుండా నిజాన్ని, అబద్ధాన్ని కలిపి చెప్పే ఆర్కే రాయకపోవడం చాలామందిని నిరాశపరిచింది.

ఇక ప్రశ్న ఒకటే – రాధాకృష్ణ కావాలనే గ్యాప్ తీసుకున్నారా? లేక వేరే కారణాలతో గ్యాప్ వచ్చిందా? స్పష్టత లేకపోయినా, ఆయన విశ్లేషణ కోసం ఎదురుచూసే పాఠకులు మాత్రం ఆర్కే మౌనం ఎక్కువ కాలం కొనసాగకూడదని భావిస్తున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories