Top Stories

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

 

జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో ప్రస్తుతం హీట్ పీక్స్ లో కొనసాగుతోంది. మొదటి రోజుల్లో ఓటింగ్ లో టాప్ 5 లో నిలిచిన మర్యాద మనీష్, నిన్నటి ఎపిసోడ్ తర్వాత మాత్రం తన అసలు రంగు బయటపెట్టాడు.

టీమ్ టాస్క్ లో తన సహచరులను వెనక్కు నెట్టి, తానే ఎక్కువ తెలివైన వాడినని చూపించుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. కేవలం ఒక ప్రశ్నకే సరైన సమాధానం చెప్పిన మనీష్, మిగతా అన్ని ప్రశ్నలకు ఫెయిల్ అయ్యాడు. ఓటమి తర్వాత తన టీమ్ సభ్యుడు పవన్ పై అమర్యాదగా ప్రవర్తించి, “నీకు బుద్ధి బలం లేదు, కేవలం కండబలం మాత్రమే ఉంది” అంటూ పొగరుగా మాట్లాడాడు.

ఇలాంటి వ్యవహార శైలిని గమనించిన జడ్జిలు ఆయనకు వరస్ట్ కంటెస్టెంట్ ట్యాగ్ ఇచ్చి, ఎల్లో కార్డు చూపించారు. మరోసారి తప్పిదం జరిగితే షో నుండి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి.

ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు మనీష్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తూ, “మర్యాద మనీష్ కాదు, అమర్యాద మనీష్” అని సెటైర్లు వేస్తున్నారు. ఇక ఆయన షో లో నిలదొక్కుకుంటాడా? లేక త్వరలోనే బయటకు వెళ్తాడా? అన్నది చూడాలి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories