Top Stories

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

 

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు రాసిన అభ్యర్థులు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా మెరిట్ లిస్ట్ ప్రకటించి, అర్హులను సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలవడం ఆనవాయితీ. కానీ ఈసారి ప్రభుత్వం మెరిట్ లిస్ట్‌ను ప్రకటించకుండానే కొందరికి కాల్ లెటర్లు జారీ చేసింది. 85 మార్కులకుపైగా సాధించిన అభ్యర్థులు పక్కన పడిపోగా, కేవలం 37 మార్కులు తెచ్చుకున్న వారికీ ఉద్యోగాలు దక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ పరిణామాలపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో తమ వేదనను పంచుకుంటున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, వెంటనే పూర్తి మెరిట్ లిస్ట్‌ను పారదర్శకంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఉద్యోగం అనేది నిరుద్యోగుల కల. ఆ కలను సాకారం చేసాల్సిన DSC ప్రక్రియ అవినీతి ఆరోపణలతో కమ్ముకుపోవడం ప్రభుత్వ విశ్వసనీయతకు పెద్ద సవాల్‌గా మారింది. సమయానికి స్పందించకపోతే ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.

Trending today

బిగ్ బాస్ 9లో సుమన్ శెట్టి ఎంట్రీ – రెమ్యూనరేషన్పై హాట్ టాక్!

  ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్...

‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్స్ తో సెలబ్రిటీలకు టెన్షన్!

  ‘బిగ్ బాస్ 9’ లోకి ఈసారి సామాన్యులను పంపే ప్రక్రియలో భాగంగా...

‘ఓజీ’కి పవన్ దూరం.. అభిమానుల్లో ఆందోళన

  పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’పై అంచనాలు రోజురోజుకీ భారీగా...

పవన్ ను ఊచకోత కోసిన ‘జడ’

  సుగాలి ప్రీతి కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల...

బెదిరిస్తున్న ‘బాబు’

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రైతులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర...

Topics

బిగ్ బాస్ 9లో సుమన్ శెట్టి ఎంట్రీ – రెమ్యూనరేషన్పై హాట్ టాక్!

  ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్...

‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్స్ తో సెలబ్రిటీలకు టెన్షన్!

  ‘బిగ్ బాస్ 9’ లోకి ఈసారి సామాన్యులను పంపే ప్రక్రియలో భాగంగా...

‘ఓజీ’కి పవన్ దూరం.. అభిమానుల్లో ఆందోళన

  పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’పై అంచనాలు రోజురోజుకీ భారీగా...

పవన్ ను ఊచకోత కోసిన ‘జడ’

  సుగాలి ప్రీతి కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల...

బెదిరిస్తున్న ‘బాబు’

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రైతులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర...

ఈనాడు, ఆంధ్రజ్యోతి కుట్ర?

తన కుమారుడు సజ్జల భార్గవ్ పై లిక్కర్‌ స్కాం పేరుతో జరుగుతున్న...

కవిత వచ్చేయమ్మా.. కేఏ పాల్ సీరియస్ కామెడీ

తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్‌కి తర్వాత అందరూ “ఇక కవిత ఎటు?”...

దారి తప్పిన బాణాలు

  రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక బలమైన పునాది. కానీ ఆ పునాది...

Related Articles

Popular Categories