Top Stories

ప్రజలపై బాబు చేస్తోన్న పెద్ద కుట్ర

 

ఆరోగ్యం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ హక్కును కాపాడే బదులు ప్రైవేటు ఆసుపత్రులకే అప్పగించడానికి ప్రయత్నిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తూ, పేదల ఆరోగ్యాన్ని లాభాల వ్యాపారంగా మార్చుతున్నారు.

పచ్చపత్రికలలో “రూ.25 లక్షల ఉచిత భీమా” అంటూ కొత్తగా చూపిస్తున్న పథకం అసలు వైఎస్సార్ జగన్ ప్రభుత్వ కాలంలోనే అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అదే పథకానికి తమ ముద్ర వేసుకోవడం తప్ప ఇంకేమీ కాదు.

దీంతో పేదలకు లభించాల్సిన నాణ్యమైన ఉచిత వైద్యం దెబ్బతింటుంది. లాభాల కోసం నడిచే ప్రైవేటు ఆసుపత్రుల ఆధీనంలోకి ప్రజల ఆరోగ్యాన్ని నెట్టేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ.

ఆరోగ్యం వ్యాపారం కాదు, హక్కు. ప్రజలు వాస్తవాలను గుర్తించి, ఆరోగ్యశ్రీని బలహీనపరిచే యత్నాలను ప్రశ్నించాల్సిన సమయం ఇది.

Trending today

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

Topics

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

తిరుమల లడ్డూపై రోజా కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో...

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల...

కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా..

ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి...

Related Articles

Popular Categories