Top Stories

అల్లు అరవింద్‌కు GHMC నోటీసులు

 

ఇటీవలే తన తల్లి అల్లు కనకరత్నమ్మను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న అల్లు కుటుంబానికి మరో షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ఉన్న అల్లు బిజినెస్ పార్క్‌పై GHMC అక్రమ నిర్మాణం ఆరోపిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మున్సిపల్ అధికారులు ఇచ్చిన అనుమతి ప్రకారం ఆ భవనం కేవలం మూడు అంతస్తుల వరకు మాత్రమే నిర్మించాల్సి ఉండగా, అదనంగా పెంట్‌హౌస్‌ను కట్టినట్లు గుర్తించారు. దీనిపై GHMC వెంటనే చర్యలు తీసుకుంటూ నోటీసులు పంపింది.

ఇప్పటికీ అల్లు అరవింద్ స్పందించకపోయినా, ఆ పెంట్‌హౌస్‌ను కూల్చివేయాలా, లేక GHMC నుంచి అనుమతి తీసుకునే ప్రయత్నం చేయాలా, లేక న్యాయపరమైన మార్గం ఎంచుకోవాలా అన్నది చూడాలి.

కుటుంబం మొత్తం తీవ్ర బాధలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి సమస్య రావడం అల్లు ఫ్యామిలీకి మరింత కఠినంగా మారింది. అయితే ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఉన్న అల్లు అరవింద్ ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Trending today

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

Topics

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

Related Articles

Popular Categories