Top Stories

చంద్రబాబును ఆకట్టుకున్న ఐఏఎస్ అధికారి

అమరావతిలో జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంచాయితీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజ చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించినట్లు చెప్పారు.

సదస్సులో ప్రధానంగా పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష జరిగింది. కొన్ని పట్టణాలు, గ్రామాలలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు లేకపోవడం వల్ల ప్రణాళికలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీనిపై కృష్ణ తేజ ప్రతిపాదనలు సిద్ధం చేసి మేజర్ పంచాయతీలలో కంట్రీ ప్లానింగ్ అథారిటీ ఏర్పాటుకు సూచించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పంచాయితీ గ్రేడింగ్లలో కొత్త సంస్కరణలు, మండల కేంద్రాలను గ్రేడ్1 1, స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా గుర్తించడం, 250 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లను ఏర్పాటు చేయాలని తెలిపాడు.

దీన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు, ఆలోచన బాగుందని, పట్టణాల మాదిరిగానే రూర్బన్ మిషన్ విధానంలో అమలు చేయాలని తెలిపారు. కొత్త ఆలోచనలకు తెరవ  చూపుతూ, కృష్ణ తేజ ప్రతిపాదనలను తక్షణమే ఆమోదించిన విషయం ప్రత్యేకం.

ఈ విధంగా ఒక IAS అధికారి ప్రతిపాదనకు రాష్ట్ర నేతలు వెంటనే స్పందించడం, కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం అమరావతి సదస్సులో ప్రత్యేకంగా గుర్తింపబడింది.

Trending today

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

Topics

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

జగన్, పవన్ పై ‘ఉండవల్లి’ కథ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ...

టీవీ5 సాంబశివకు రెండు ప్రశ్నలు

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5...

జోగి రమేష్ అరెస్టు వెనుక రాజకీయ కథ!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నేతల్లో జోగి రమేష్ ఒకరు....

Related Articles

Popular Categories