Top Stories

పవన్ కు పేర్ని నాని మాస్ వార్నింగ్

ఏపీ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. నిన్న ప్రెస్ మీట్ అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగానే మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. పెర్ని నాని, అవినాష్, వెల్లంపల్లి, విష్ణులపై ఇక వదిలిపెట్టేది లేదని.. విజయవాడలో ఉత్సవాలు పూర్తయిన తర్వాత వాళ్ల పని తేల్చుతానని పవన్ వార్నింగ్ ఇచ్చాడట.

అయితే దీనికి వైసీపీ సీనియర్ నేత పెర్ని నాని తక్షణమే మాస్ స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. “నువ్వేంటి పీకేది మా బొచ్చు” అంటూ పవన్‌ను నేరుగా సవాల్ చేశారు. పవన్ మాటల్లో అసలు దమ్ము లేదని, నువ్వు ఏం చేయలేవని స్పష్టంగా చెల్లాచెదురుగా పేల్చేశారు.

ఇక పవన్ కూడా అంత పవిత్రుడు కాదని.. అతడి చేసిన పాపాలు కూడా ఒకరోజు పండుతాయని నాని ఘాటుగానే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పవన్ జీవితాన్ని అతని అన్నయ్య చిరంజీవిలాగా గడపాలని సూచించారు.

ఈ పవన్ vs పేర్ని నాని వార్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాక సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ హెచ్చరికలు.. నాని కౌంటర్‌తో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

https://x.com/_Ysrkutumbam/status/1968608888908878052

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories