Top Stories

ఒక్క మాటతో బాబు పరువుతీశాడు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ తీవ్ర వాదోపవాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవిష్యత్తుపై తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించడం ఎలాంటి పరిపాలన అని ప్రశ్నించిన ఆయన, “ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఏం తేడా?” అని నిప్పులు చెరిగారు. ఒక మాటతోనే సీఎం చంద్రబాబు పరువు తీసినట్టయ్యాడని విమర్శించారు.

పేదల కోసం ఉన్న ఆసుపత్రులే ప్రైవేటుకు?

వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ప్రైవేటుకు అప్పగిస్తే, పేదల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా? అని ప్రశ్నించారు.మరోవైపు అమరావతి నిర్మాణం కోసం మాత్రం వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న బాబు, పేదల వైద్యం కోసం నిధులు లేవనడం సిగ్గు చేటు అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఈ వ్యాఖ్యలతో వైసీపీ –టిడిపి మధ్య మళ్లీ వాగ్వాదం రగిలే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ వర్గాలు “ప్రజా ప్రయోజనాలు పక్కనబెట్టి, ప్రైవేటు లాబీయిస్టుల కోసం నిర్ణయాలు తీసుకోవడం చంద్రబాబు స్వభావం” అని విమర్శిస్తుండగా, టిడిపి వర్గాలు మాత్రం దీనిపై బదులిచ్చే అవకాశముంది.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించడం పై కారుమూరు వెంకటరెడ్డి సూటి వ్యాఖ్యతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఒక్క మాటతోనే బాబు పరువుతీసేలా చేసిన ఈ విమర్శపై, ఇప్పుడు టిడిపి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

https://x.com/Venkat_karmuru/status/1968709650838106377

Trending today

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

Topics

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

జగన్, పవన్ పై ‘ఉండవల్లి’ కథ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ...

టీవీ5 సాంబశివకు రెండు ప్రశ్నలు

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5...

Related Articles

Popular Categories