Top Stories

వైసీపీ నెంబర్ 2 స్థానం ఆమెదే!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తరువాత ఎవరు? అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు జగన్ చుట్టూ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి కీలక నేతలు రక్షణ వలయంలా నిలిచారు. కానీ ఇప్పుడు కొందరు నేతలు పార్టీకి దూరమయ్యారు, మరికొందరు కేసుల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలో జగన్ తన సొంత కుటుంబ సభ్యురాలైన భార్య భారతి రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది.

జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఒకప్పుడు ఆయనకు అండగా నిలిచినా.. ఇప్పుడు ఇద్దరూ దూరమయ్యారు. విజయసాయిరెడ్డి కూడా పార్టీ నుంచి తప్పుకోవడంతో జగన్ మరింత ఒంటరిగా మారినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతి రెడ్డి ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ పార్టీ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ పరిణామాలతో వైసీపీ నెంబర్ 2 స్థానాన్ని భవిష్యత్తులో భారతి రెడ్డి చేపట్టే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories