Top Stories

జగన్ సంచలన నిర్ణయాలు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక మలుపు వద్ద నిలిచినట్టు కనిపిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు, ఆందోళన కార్యక్రమాలు, ప్రజల్లోకి వెళ్లే వ్యూహం, జిల్లాల పర్యటనలపై ఆయన స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం.

ఇటీవల యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వం ఎదుర్కొన్న విమర్శల దృష్ట్యా, ఇకపై పార్టీ బలమైన పోరాటానికి సిద్ధమవుతోందని చెబుతున్నారు. ఈసారి జరిగే ఆందోళనల్లో జగన్ స్వయంగా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అలాగే నెలల తరబడి వాయిదా పడుతున్న జిల్లాల పర్యటనపై కూడా ఆయన ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు అసెంబ్లీ హాజరు, ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశాలపై కూడా చర్చ జరుగనుంది. మొత్తం మీద జగన్ ఈరోజు తీసుకునే నిర్ణయాలు పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించనున్నాయి.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories