Top Stories

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ‘పచ్చ’పాతం

రాజకీయాల కంటే మీడియా బాధ్యత ఎక్కువగా ఉండాలి. కానీ ఆ బాధ్యతను మరిచి వ్యక్తిగత దురభిప్రాయాలతో వార్తలు రాయడం ఇప్పుడు సామాన్య విషయమైపోయింది. ఈ పరిస్థితికి నిదర్శనం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు.

ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పథకం ప్రారంభించినప్పుడు “ఏపీ శ్రీలంక అవుతుంది”, “రాజ్యం దివాళా తీస్తుంది” అని అబద్ధపు శీర్షికలతో పత్రికలో పెద్ద పెద్ద కథనాలు రాశారు. ప్రజల సంక్షేమానికి చేసిన ప్రయత్నాన్ని కూడా రాజకీయ కోణంలో తిప్పి చూపించారు.

ఇప్పుడు అదే రాధాకృష్ణ గారు, బాబు ప్రభుత్వం చేసిన చర్యలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. జీఎస్టీ పెరిగి సాధారణ ప్రజల భారం పెరిగినా “బాబోరు తల్లికి వందనం అమలు చేస్తూ ప్రజలు బంగారం కొనేలా చేస్తున్నారంటూ” అంటూ పొగడ్తలతో వార్తలు రాస్తున్నారు.

ఇది జర్నలిజం కాదు.. ఇది రాజకీయ ప్రచారం. ఒకే అంశాన్ని పార్టీ ఆధారంగా వేరువేరు కోణాల్లో చూపడం మీడియా నైతికతకు విరుద్ధం. ప్రజల విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి ద్వంద్వ వైఖరులే కారణం.

ప్రజలు ఇప్పుడు ప్రతి వార్త వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి మీడియా సంస్థలు నిజాయితీగా వ్యవహరించకపోతే, కాలం గడిచేకొద్దీ వారి నమ్మకం పూర్తిగా కూలిపోతుంది.

నిజమైన జర్నలిజం అంటే.. అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజల వాదనలను వినిపించడం, పార్టీకి కాదు.. దేశానికి సేవ చేయడం.

https://x.com/JaganannaCNCTS/status/1975192808404488494

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories