Top Stories

ఇంకా ఎన్నాళ్లీ ఏడుపు రాధాకృష్ణ?

ఎల్లో మీడియా అంతే.. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అయితే చంద్రబాబు ఏం చేసినా సంసారం అన్నట్టుగానే ప్రొజెక్ట్ చేస్తుంది. అదే జగన్ మంచి చేసినా వ్యభిచారం అన్నట్టుగా నాట్యమాడుతుంది. వైఎస్ జగన్ హయాంలో స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసింది. దీంతో వారికి నచ్చినట్టు ఇళ్లను వారు కట్టుకున్నారు. కరెంట్ కేబుల్, టైల్స్, సీలింగ్, ఇతర ఇంటి డిజైన్ల విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని.., లబ్ధిదారుడి ఇష్టాయిష్టాలను గౌరవించాలని ఈ పనిచేసింది.

లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకునేందుకు జగన్ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. వాళ్లకు కావాల్సింది వాళ్లకు ఇచ్చింది. అయితే ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం ఇది జగన్ తప్పు అని.. వారి ఇష్టానికి వదిలేశారని రాసుకొచ్చింది. ఈ విధానం తప్పు అంటూ జగన్ పై నిందలేసింది.

అదే కూటమి ప్రభుత్వం కేంద్రం నిధులు, రాష్ట్ర నిధులు కలిపి లబ్ధిదారులకు ఇళ్లు కట్టిస్తానన్న ప్రక్రియ ఇంతవరకూ పట్టాలెక్కలేదు. దాని గురించి ఈ రాధాకృష్ణ రాయడు. కనీసం జగన్ ఇచ్చిన ఇళ్లను కూడా లబ్దిదారులకు ఇవ్వకుండా రద్దు చేసేస్తారు.

ఇలా రాధాకృష్ణ తీరు ఎలా ఉందంటే.. జగన్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విషం చిమ్ముతూ కూటమి ప్రభుత్వం ఏం చేయకున్నా వెనకేసుకొస్తూ ఎంత చేయాలో అంత చేస్తోంది. ఇలా జగన్ మీద పడి ఏడ్వడం తప్ప రాధాకృష్ణ ఫేక్ న్యూస్ లతోనే బతుకీడుస్తున్నాడని అర్థమవుతోంది.

 

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories