Top Stories

ఇంకా ఎన్నాళ్లీ ఏడుపు రాధాకృష్ణ?

ఎల్లో మీడియా అంతే.. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అయితే చంద్రబాబు ఏం చేసినా సంసారం అన్నట్టుగానే ప్రొజెక్ట్ చేస్తుంది. అదే జగన్ మంచి చేసినా వ్యభిచారం అన్నట్టుగా నాట్యమాడుతుంది. వైఎస్ జగన్ హయాంలో స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసింది. దీంతో వారికి నచ్చినట్టు ఇళ్లను వారు కట్టుకున్నారు. కరెంట్ కేబుల్, టైల్స్, సీలింగ్, ఇతర ఇంటి డిజైన్ల విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని.., లబ్ధిదారుడి ఇష్టాయిష్టాలను గౌరవించాలని ఈ పనిచేసింది.

లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకునేందుకు జగన్ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. వాళ్లకు కావాల్సింది వాళ్లకు ఇచ్చింది. అయితే ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం ఇది జగన్ తప్పు అని.. వారి ఇష్టానికి వదిలేశారని రాసుకొచ్చింది. ఈ విధానం తప్పు అంటూ జగన్ పై నిందలేసింది.

అదే కూటమి ప్రభుత్వం కేంద్రం నిధులు, రాష్ట్ర నిధులు కలిపి లబ్ధిదారులకు ఇళ్లు కట్టిస్తానన్న ప్రక్రియ ఇంతవరకూ పట్టాలెక్కలేదు. దాని గురించి ఈ రాధాకృష్ణ రాయడు. కనీసం జగన్ ఇచ్చిన ఇళ్లను కూడా లబ్దిదారులకు ఇవ్వకుండా రద్దు చేసేస్తారు.

ఇలా రాధాకృష్ణ తీరు ఎలా ఉందంటే.. జగన్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విషం చిమ్ముతూ కూటమి ప్రభుత్వం ఏం చేయకున్నా వెనకేసుకొస్తూ ఎంత చేయాలో అంత చేస్తోంది. ఇలా జగన్ మీద పడి ఏడ్వడం తప్ప రాధాకృష్ణ ఫేక్ న్యూస్ లతోనే బతుకీడుస్తున్నాడని అర్థమవుతోంది.

 

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories