Top Stories

ఏబీఎన్ ఆర్కే ఆనాడే కూసాడు

అప్పట్లో జగన్ ఇంటికెళ్లి వంగి వంగీ దండాలు పెడితే పచ్చ మీడియా బట్టలిప్పి భరతనాట్యం చేసింది. చిరంజీవి సహా సినీ ప్రముఖులు ఒక సీఎంను బతిమిలాడడమా? పోతే పోతాయి డబ్బులు, సినిమా టికెట్లు తగ్గుతాయి.. మీకెందుకు ఖర్మ అంటూ రెచ్చగొట్టారు పచ్చ మీడియా..

ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అయితే డబ్బులు తక్కువ అయితే ఏపీలో ఏమవుతుంది.. మిగతా రాష్ట్రాల్లో సంపాదించుకోండి.. అలా అవమానపడడం అవసరమా? అంటూ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ కు క్లాస్ పీకారు.

అయితే ఇప్పుడు అదే మురళీ మోహన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి వంగి వంగి దండాలు పెట్టారు. నాడు జగన్ తిట్టిన మురళీమోహన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్ద మాత్రం వంగి వంగీ మరీ శరణు జొచ్చారు.

జగన్ విషయంలో పెట్రేగిపోయిన మురళీ మోహన్, ఏబీఎన్ ఆర్కేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం కుక్కిన పేనులా కుయ్యి మనకుండా ఉండడం చూసి అంతా ట్రోల్స్ చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

‘బాబు’ ఎల్లో మీడియా పంథా మారిందా?

టీడీపీ అధినేత చంద్రబాబు 'పంథా మార్చుకున్నాను' అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో...

మాజీ మంత్రి గుడ్‌ బై!

తెలుగుదేశం (టీడీపీ) పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏడుపులు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య జరిగే మాటల...

Topics

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

‘బాబు’ ఎల్లో మీడియా పంథా మారిందా?

టీడీపీ అధినేత చంద్రబాబు 'పంథా మార్చుకున్నాను' అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో...

మాజీ మంత్రి గుడ్‌ బై!

తెలుగుదేశం (టీడీపీ) పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏడుపులు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య జరిగే మాటల...

అఖండ 2 విడుదల ఎందుకు ఆగిపోయింది?

‘అఖండ 2’ విడుదలపై పెద్ద సందిగ్ధత నెలకొంది. బాలకృష్ణ – బోయపాటి...

ఏపీలో వైసీపీ సునామి.. నేషనల్ మీడియా రెడీ!

ఆంధ్రప్రదేశ్‌లో 2029 ఎన్నికల దిశగా వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్ రెడ్డి...

‘పచ్చ’ ముఠా కుట్రలు.. మళ్లీ మొదలెట్టింది..

వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కారుమూరు ‘పచ్చ’ ముఠాపై, ముఖ్యంగా నిన్న...

Related Articles

Popular Categories