Top Stories

చంద్రబాబుపై ఏఐ ప్రయోగం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) టెక్నాలజీ ఇప్పుడు అద్భుతాలు చేస్తోంది. కానీ అదే టెక్నాలజీని కొందరు మోసాలకు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఏఐ సాయంతో టిడిపి నేతలను ఒక వ్యక్తి బురిడీ కొట్టించిన ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లాలో టిడిపి నేతలకు ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను మాజీ మంత్రి దేవినేని ఉమా పీఏనని చెప్పాడు. ఆపై ఏఐ సాయంతో ఉమా మాదిరిగా వీడియో కాల్ చేసి, “టిడిపి కార్యకర్తల పిల్లల చదువుల కోసం డబ్బులు అవసరం” అని కోరాడు. నమ్మిన నేతలు 35 వేల రూపాయలు పంపించారు.

తర్వాత అదే వ్యక్తి చంద్రబాబు మాదిరిగా వీడియో కాల్ చేసి “విజయవాడకు రండి, అమరావతిలో కలుద్దాం” అంటూ పదివేల రూపాయలు అడిగాడు. అనుమానం వచ్చిన నేతలు పోలీసులను సంప్రదించగా, అసలు ఉమా ఎటువంటి కాల్ చేయలేదని తేలింది.

దర్యాప్తులో ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఏఐ సాయంతో ఈ మోసం చేసినట్లు తెలిసింది. పరువు పోతుందనే భయంతో టిడిపి నేతలు పెద్దగా హంగామా చేయకుండానే హోటల్ బిల్లు చెల్లించి వెళ్లిపోయారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories