Top Stories

 మందుబాబులకు న్యూఇయర్ వేళ ఆంక్షల గడువు

కొత్త ఏడాది వేడుకల వేళ రాష్ట్రంలో మద్యం ఏరులై పారనుంది. డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో మద్యం విక్రయాల సమయాన్ని కేవలం రాత్రి 1 గంట వరకూ పరిమితం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా నిర్ణీత సమయానికే మూతపడే మద్యం దుకాణాలు, బార్లకు ఈ రెండు రోజులు ప్రభుత్వం రాత్రి వరకూ పొడిగించి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.

మద్యం దుకాణాలు రాత్రి 12 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. బార్లు అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు మద్యం సరఫరా చేసేందుకు అనుమతినిచ్చారు.

ఒకవైపు రాష్ట్రంలో 24/7 మద్యం దొరుకుతోందన్న విమర్శలు విపక్షాల నుండి వినిపిస్తుండగా, అధికారికంగా కేవలం ఒంటి గంట వరకే అనుమతి ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “ఎప్పుడూ అందుబాటులో ఉండే మందు కోసం ఈ రెండు రోజులు ప్రత్యేకంగా సమయం పెంచడం ఏంటి?” అని సామాన్యులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు, పండుగ సీజన్‌లో వచ్చే అదనపు ఆదాయంపై ప్రభుత్వం కన్నేసిందని, అందుకే ఈ వెసులుబాటు కల్పించిందని ‘సాక్షి’ వంటి పత్రికలు విమర్శలు గుప్పిస్తున్నాయి. “మందుబాబుల కడుపు కొట్టావు చంద్రబాబు” అంటూ ప్రజల నుండి వినిపిస్తున్న గళాన్ని ప్రతిబింబిస్తూ ఈ కథనాలు వెలువడుతున్నాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories