Top Stories

ఏపీలో భూకంపం

 

గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాలలో భూకంపం చోటుచేసుకుంది. స్వల్ప ప్రకంపనలు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా మేడారం పరిసర ప్రాంతాలలో వచ్చిన భూకంపం ప్రజలను భయకంపితులను చేసింది. మేడారం ఆలయంలో భూమి స్వల్పంగా కంపించింది.

ఈ సంఘటన చోటు చేసుకున్న కొద్ది రోజులకు హైదరాబాద్ నగరంలో శివారు ప్రాంతాలలో భూకంపం ఏర్పడింది. రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో స్వల్పంగా భూమి కంపించింది. ఆ ప్రభావం అపార్ట్మెంట్ల లో నివాసం ఉండే వారి పైన పడింది. చాలా రోజుల వరకు అపార్ట్మెంట్లో ఉండేవారు ఇతర ప్రాంతాలలో నివాసం ఉన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో భూకంపం చోటుచేసుకుంది. తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ మీద 3.5 తీవ్రతతో భూకంపం చేసుకుంది. వినుకొండ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో.. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. వినుకొండ.. దర్శి ప్రాంతాలలో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తు ఈ భూకంపం వల్ల ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు.

వచ్చే రోజుల్లో ఈ ప్రాంతం లో మరిన్ని భూ ప్రకంపనలు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూమిలో ఫలకాల మధ్య కదలికలవల్లే భూకంపాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న భూమి లో ఫలకాలు మధ్య స్వరూపంగా కదలికలు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ స్థాయిలో భూ కంపం ఏర్పడిందని అధికారులు అంటున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఇదే స్థాయిలో భూమిలో కదలికలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గతంలో గోదావరి పరి వాహక ప్రాంతంలో మాత్రమే భూమిలో కదలికలు చోటు చేసుకునేవి.. ఇప్పుడు మాత్రం మైదాన ప్రాంతాలలో కూడా భూమి అంతర్భాగంలో కదలికలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐతే ఈ కదలికలు ఇప్పటితోనే ఆగిపోతాయా… భవిష్యత్తు కాలంలో ఇంకా ఏమైనా చోటు చేసుకుంటాయా.. అనే ఆందోళన అటు శాస్త్రవేత్త లలోనూ.. ఇటు ప్రజలలోనూ కలుగుతోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories