Top Stories

AP Floods : ఏపీ వరద కష్టాలు.. ‘బోటు’కు రూ.4వేలు

AP Floods : సాధారణంగా మహానగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఆటో, బస్సు, కారులో చార్జీలు చెల్లించి వెళతాం.. కానీ వరుణ దేవుడి ప్రతాపానికి.. పాలకుల నిర్లక్ష్యానికి ఏపీ నగరాలన్నీ వరదలో చిక్కుకుపోయాయి. దేవతల రాజధాని అమరావతి అయితే సముద్రాన్ని తలపిస్తోంది. అసలు అక్కడ నిర్మాణాలు ఎలా చేపట్టవచ్చో కూడా అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రపంచబ్యాంక్ నుంచి దాదాపు 15వేల కోట్లను అప్పు తీసుకొచ్చి మరీ అమరావతిపై పెట్టుబడులు పెడుతున్నాడు.

అయితే ఇప్పుడు వానలకు అమరావతి మునిగిపోయింది. మొత్తం సముద్రాన్ని తలపిస్తోంది. పక్కనే ఉన్న విజయవాడ కూడా మునిగింది. ఎప్పుడు బస్సులు, కార్లు, ఆటోలతో బిజీగా ఉండే విజయవాడలో ఇప్పుడు అవన్నీ మునిగిపోయాయి. అందుకే ఎటు వెళ్లాలన్నా బోట్లే దిక్కయ్యాయి.

సముద్రాల్లో, నదుల్లో ఉండే బోట్లు వరద పోటెత్తడంతో విజయవాడ నగరంలోకి వచ్చాయి. వాటి అద్దెలు వాచిపోయేలా ఉన్నాయి. విజయవాడ వరదల్లో బోటు దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది. రూ.1500 నుండి మొదలుపెడితే రూ.4000 వరకు బోట్ల యజమానులు వసూలు చేస్తున్నారు.

ఇప్పుడు విజయవాడ నగరంలోకి వచ్చిన బోట్లు, వాటి దందా వైరల్ అవుతోంది. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories