Top Stories

చేతులెత్తేసిన చంద్రబాబు.. వెలుగులోకి మరో షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అప్పులు పెరిగిపోయాయని, వాటికి వడ్డీలు కట్టాలని, అప్పులు తిరిగి చెల్లించకపోతే కొత్తగా ఎవరు అప్పులు ఇవ్వరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కారణంగా ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని, తక్షణం ఏపీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయలేమని ఆయన వెల్లడించారు.

“సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ఉన్నా, రాష్ట్రం నడిపేందుకు అవసరమైన నిధులు లేవు” అని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కృషి చేస్తున్నామని, అయితే ఇప్పట్లో సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టమని స్పష్టం చేశారు.సంపద సృష్టిస్తాను. ప్రజలకు పంచుతానన్న పెద్దమనిషి ఇప్పుడు ఏపీ ప్రజలకు షాకిస్తూ చేతులెత్తేసాడని ప్రజలు మండిపడుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో భారీగా అప్పులు తీసుకున్న రాష్ట్రానికి, వాటిపై వడ్డీలు కట్టడం కూడా కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే ప్రజలు సహనం పాటించాలని సీఎం చంద్రబాబు కోరారు.

ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రజలకు సంక్షేమ పథకాల్లో ఆలస్యం జరుగుతుందా? రాష్ట్రం ఆర్థికంగా కోలుకుని మళ్లీ సంక్షేమ పథకాలను పునఃప్రారంభించగలదా? అన్నది సమయానుసారం తెలుస్తుంది.
మొత్తంగా బాబు గారు మరోసారి ఏపీ ప్రజలను గొర్రెలను చేసి మోసం చేశాడంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

చేతులెత్తేసిన చంద్రబాబు మాట్లాడిన మరో షాకింగ్ వీడియోను ఇప్పుడు మీరు చూడొచ్చు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

బీజేపీకి టీడీపీ, ఎల్లో మీడియా వెన్నుపోటు

రాజకీయ వర్గాల్లో మరోసారి మీడియా–పార్టీల మధ్య సంబంధాలపై చర్చ జోరుగా సాగుతోంది....

టీడీపీని చావుదెబ్బ కొట్టిన అర్నాబ్ గోసామీ

జాతీయ మీడియా అంటే ఏమిటో మరోసారి నిరూపించారు రిపబ్లిక్ టీవీ ఎడిటర్,...

ఇంటర్ లో పవన్ ఏం చదివారు?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఈ తిండి మనిషి అనేవాళ్లు తింటారా?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై తీవ్ర...

అర్నబ్ ప్రశ్నలకి పారిపోయిన టీడీపీ

జాతీయ స్థాయి చర్చ అంటే మాటల తూటాలు, లాజిక్‌తో కూడిన సమాధానాలు,...

Topics

బీజేపీకి టీడీపీ, ఎల్లో మీడియా వెన్నుపోటు

రాజకీయ వర్గాల్లో మరోసారి మీడియా–పార్టీల మధ్య సంబంధాలపై చర్చ జోరుగా సాగుతోంది....

టీడీపీని చావుదెబ్బ కొట్టిన అర్నాబ్ గోసామీ

జాతీయ మీడియా అంటే ఏమిటో మరోసారి నిరూపించారు రిపబ్లిక్ టీవీ ఎడిటర్,...

ఇంటర్ లో పవన్ ఏం చదివారు?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఈ తిండి మనిషి అనేవాళ్లు తింటారా?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై తీవ్ర...

అర్నబ్ ప్రశ్నలకి పారిపోయిన టీడీపీ

జాతీయ స్థాయి చర్చ అంటే మాటల తూటాలు, లాజిక్‌తో కూడిన సమాధానాలు,...

జానీ మాస్టర్ పరువు నిలబడింది..

తెలుగు రాజకీయాల్లో అభిమానానికి మరో పేరు జనసేన. ఉప ముఖ్యమంత్రి పవన్...

వైసీపీలోకి ఆ ప్రముఖ నటి

సినీ నటి జయసుధ మరోసారి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే...

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

Related Articles

Popular Categories