Top Stories

టీడీపీని చావుదెబ్బ కొట్టిన అర్నాబ్ గోసామీ

జాతీయ మీడియా అంటే ఏమిటో మరోసారి నిరూపించారు రిపబ్లిక్ టీవీ ఎడిటర్, జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి. ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పాలి… కానీ టీడీపీ మాత్రం సమాధానాలకి బదులు బహిష్కరణ బాట పట్టింది. రిపబ్లిక్ టీవీని బహిష్కరిస్తామంటూ టీడీపీ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అర్నబ్ అడిగిన ప్రశ్నలకు ఎదురుగా నిలబడి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రాజకీయాలకు తెలిసిన వారు అంటున్నారు. కానీ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయనే కారణంతో మీడియాను టీడీపీ బహిష్కరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం కాదా అన్న సందేహం తలెత్తుతోంది.

ఇక ఈ అంశంపై నారా చంద్రబాబు నాయుడుకు కూడా రాజకీయ వర్గాల నుంచి పరోక్షంగా సూచనలు వస్తున్నాయి.
“బహిష్కరణలపై దృష్టి పెట్టడం కంటే… మీ మంత్రులు తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించేలా చూడండి” అన్న మాటలు సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తున్నాయి.

ప్రజాస్వామ్యంలో మీడియా ప్రశ్నించడం సహజం. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పటమే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల బాధ్యత. ప్రశ్నలు అడుగుతుంటే బహిష్కరిస్తామనడం ద్వారా ప్రజలకు తప్పు సంకేతాలు వెళ్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఈ నిర్ణయం పార్టీకి మేలు చేస్తుందా? లేక మరింత నష్టం తెచ్చిపెడుతుందా? అన్న చర్చ ఊపందుకుంది. ఎందుకంటే ఒక మీడియా ఛానెల్‌ను బహిష్కరించినంత మాత్రాన రిపబ్లిక్ TV ప్రభావం తగ్గిపోదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ బహిష్కరణలకు రిపబ్లిక్ TVపై ‘సున్నా ప్రభావం’ తప్ప, ప్రజల్లో టీడీపీపై వచ్చే అభిప్రాయంపై మాత్రం గట్టి ప్రభావం పడే అవకాశముంది.

ప్రశ్నల నుంచి పారిపోవడం రాజకీయం కాదు. ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు చెప్పడమే అసలైన నాయకత్వం. అర్నబ్ వేసిన స్ట్రైట్ షాట్లకు బహిష్కరణలే సమాధానమైతే… టీడీపీ రాజకీయానికి ప్రజలే అసలైన తీర్పు చెప్పడం ఖాయం.

మొత్తంగా విమానాయాన శాఖ మంత్రి గా రామ్మోమన్ నాయుడుని ప్రశ్నించిన అర్నాబ్ ను టీడీపీ బహిష్కరించింది. అయితే టీడీపీని ప్రశ్నించి చావుదెబ్బ కొట్టడంలో అర్నాబ్ విజయవంతమయ్యాడు.

https://x.com/YSJ2024/status/1998062221470171519?s=20

Trending today

బీజేపీకి టీడీపీ, ఎల్లో మీడియా వెన్నుపోటు

రాజకీయ వర్గాల్లో మరోసారి మీడియా–పార్టీల మధ్య సంబంధాలపై చర్చ జోరుగా సాగుతోంది....

ఇంటర్ లో పవన్ ఏం చదివారు?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఈ తిండి మనిషి అనేవాళ్లు తింటారా?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై తీవ్ర...

అర్నబ్ ప్రశ్నలకి పారిపోయిన టీడీపీ

జాతీయ స్థాయి చర్చ అంటే మాటల తూటాలు, లాజిక్‌తో కూడిన సమాధానాలు,...

జానీ మాస్టర్ పరువు నిలబడింది..

తెలుగు రాజకీయాల్లో అభిమానానికి మరో పేరు జనసేన. ఉప ముఖ్యమంత్రి పవన్...

Topics

బీజేపీకి టీడీపీ, ఎల్లో మీడియా వెన్నుపోటు

రాజకీయ వర్గాల్లో మరోసారి మీడియా–పార్టీల మధ్య సంబంధాలపై చర్చ జోరుగా సాగుతోంది....

ఇంటర్ లో పవన్ ఏం చదివారు?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఈ తిండి మనిషి అనేవాళ్లు తింటారా?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై తీవ్ర...

అర్నబ్ ప్రశ్నలకి పారిపోయిన టీడీపీ

జాతీయ స్థాయి చర్చ అంటే మాటల తూటాలు, లాజిక్‌తో కూడిన సమాధానాలు,...

జానీ మాస్టర్ పరువు నిలబడింది..

తెలుగు రాజకీయాల్లో అభిమానానికి మరో పేరు జనసేన. ఉప ముఖ్యమంత్రి పవన్...

వైసీపీలోకి ఆ ప్రముఖ నటి

సినీ నటి జయసుధ మరోసారి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే...

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

దువ్వాడ మాధురి ఒక అబద్దాల పుట్ట..

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ...

Related Articles

Popular Categories