హైదరాబాద్లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు...
కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ వివాదం ముదురుతోంది. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రముఖులకు తక్కువ ధరకు భూముల...
హైదరాబాద్లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి. మార్కెట్లో అదే నెయ్యి కిలోకు సుమారు రూ.560కు లభిస్తుండగా.. తిరుమల తిరుపతి దేవస్థానం...
ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీవీ5లో నిర్వహించిన లైవ్ డిబేట్లో యాంకర్ సాంబశివరావుకు అనూహ్య పరిణామం ఎదురైంది. చర్చలో...
ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా నిలుస్తున్న బాధితురాలు వీణ తాజాగా మరో వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది....
గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాలలో భూకంపం చోటుచేసుకుంది. స్వల్ప ప్రకంపనలు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా మేడారం పరిసర...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల నెయ్యి టెండర్ల వివాదం మళ్లీ చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎన్టీవీ వెలుగులోకి తీసుకొచ్చిన ఇందాపూర్ డెయిరీ అంశం ఇప్పుడు...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీటీడీ, తిరుపతి లడ్డూ, హెరిటేజ్ సంస్థలపై వివాదం మరింత ముదురుతోంది. వైసీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వం...