Top Stories

YSR

SLOT RAFFI AHMAD TERBARU GAMPANG MENANG LOGIN 77 & 88

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు అధికార పక్షం, మరోవైపు విపక్షాల కూటమి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో వైఎస్...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు త్వరలో సొంత పార్టీ ఏర్పాటు...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించేది ఒకటే.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఇంకా...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల సార్వభౌమాధికారంపై ఆయన చూపిస్తున్న ఆధిపత్యంపై టీవీ5 సాంబశివరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లైవ్...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి వస్తున్న ప్రశ్నలకు సరైన లాజికల్ సమాధానాలు ఇవ్వలేని పరిస్థితిలో దూషణలు.. నిందలతో ఎదురుదాడికి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు అదే అమరావతిని “అవకాయ అమరావతి”గా మార్చి ప్రజల ముందు సెటైర్‌కు గురవుతున్నారు. ప్రపంచ...
spot_imgspot_img

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను అసహనానికి గురిచేస్తున్నాయా? ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై డిప్యూటీ సీఎం...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని నదిలో ఉంది” అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీడియా వర్గాల్లోనూ,...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం ఎయిర్‌పోర్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా రైతుల పక్షాన మాట్లాడటంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. నిన్న...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ ఆగిపోయింది? హామీలు ఎందుకు అమలుకావడం లేదు? అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి....

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ...