Top Stories

YSR

SLOT RAFFI AHMAD TERBARU GAMPANG MENANG LOGIN 77 & 88

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మావోయిస్టుల తరహాలో...

దేశంలో ఏపీ పోలీస్ వ్యవస్థకు ఆఖరి స్థానం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025 నివేదిక రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీ)...

ఏపీలో పవన్ కళ్యాణ్ ఫోటోల తొలగింపు

ఏపీలో తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను తొలగిస్తున్న ఘటనలు బయటపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో పవన్‌కు కీలక గౌరవం దక్కుతుండగా.. కొన్ని...

లోటస్ ఫండ్‌కు జగన్… కారణం అదే!

లోటస్ ఫండ్ మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కేంద్రంగా నిలిచిన ఈ భవనానికి చాలా సంవత్సరాల తరువాత వైఎస్...

వైసీపీ సంచలన నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2021లో తమ అధికార హవా నేపథ్యంలో ఎంపీటీసీ,...

టీవీ5 మూర్తి.. పరకామణి.. సంచలన ఆరోపణలు

    వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి ఇటీవల తన అరెస్ట్, తిరుమల పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీష్ కుమార్ మృతిపై జరిగిన వివాదం గురించి...
spot_imgspot_img

జగన్ రఫ్ఫా.. రఫ్ఫా..యెల్లో మీడియా అర్థనాదాలు 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, తెలంగాణ గడ్డపై కూడా తనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు....

తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ రీ ఎంట్రీ?! పెద్ద స్కెచ్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఓ కేసులో భాగంగా సిబిఐ...

నన్ను ఏమైనా అనండి.. మా చైర్మన్ ను అనొద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా టీవీ5 అధినేత బి.ఆర్. నాయుడు నియామకం జరిగినప్పటి నుండి, రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా...

పవన్ కళ్యాణ్ ను లెక్కచేయని బిజెపి పెద్దలు!

బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడంతో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేకమంది...

ఈటీవీకి రూ.92.04 లక్షలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం  

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు నీతులు చెబుతూ, మరోవైపు తన అనుకూల మీడియా సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారన్న ఆరోపణలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై...

సీరియస్ ఆలోచన దిశగా బొత్స!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం నిర్ణాయక మలుపు దిశగా సాగుతోంది. దీర్ఘకాలంగా విజయనగరం జిల్లాలో అప్రతిహత ఆధిపత్యం చూపిన...