Top Stories

YSR

SLOT RAFFI AHMAD TERBARU GAMPANG MENANG LOGIN 77 & 88

చిరంజీవిని ఘోరంగా అవమానించిన టీవీ5 మూర్తి

రాజకీయ ప్రచారంలో భాగంగా ఎల్లో మీడియా మళ్లీ తన స్థాయి చూపించింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ, మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే...

వైసీపీ గూటికి విజయసాయిరెడ్డి?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి మళ్లీ జగన్ వైపు మొగ్గు చూపుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. ఇటీవల రెండు సంఘటనలు...

లోకేష్ స్ఫూర్తితోనే టీమిండియా గెలిచిందట

ప్రపంచ వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న భారత మహిళా జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కష్టసాధ్యమైన పోరాటం తరువాత ట్రోఫీని గెలుచుకున్న ఈ గర్ల్స్‌ నిజంగా...

బిగ్ బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర.. ఎప్పుడంటే?

2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన జగన్ పాదయాత్ర ఇప్పుడు మరోసారి చర్చానీయాంశమైంది. అప్పట్లో ప్రజల మధ్య సాగించిన ప్రజాసంకల్ప...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఓపెన్ అయిపోయాడు..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు తిరిగింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి యాంకర్‌ వెంకటకృష్ణ తన తాజా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు...

మొన్న బాబు.. నేడు పవన్.. ఇదీ ఘోరం..

రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు స్వస్థలమైన జిల్లాలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలు బయటపడగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం...
spot_imgspot_img

కేశినేని చిన్ని ఖేల్ ఖతం

తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో టిక్కెట్ పొందినా, గెలిచిన తర్వాత నుండి...

వైసీపీకి 40 శాతం ఓట్లు వెనుక వాళ్లే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపిన బలమైన వంతెనగా నిలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి 50 కుటుంబాలకు ఒక...

లోకేష్-తిలక్ వర్మ ఒక్కటేనట

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ.. మీడియా ఎలివేషన్లు కూడా హీట్ పెంచుతున్నాయి. తాజాగా టీవీ5 యాంకర్ సాంబశివరావు గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్స్,...

ఫోన్ ట్యాప్.. 10 కోట్లు డిమాండ్.. TV5 మూర్తిపై కేసు నమోదు

ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు వెనుక ఉన్న వివరాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ పార్టీలు..

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల రాజకీయ ప్రభావం...

విద్యార్థులే పనివాళ్లు.. కూటమి కథ

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటన చూస్తే, రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ ఎంత దారుణ స్థితికి చేరిందో...