Top Stories

అవంతి అవుట్

విశాఖపట్నంకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిత్ర పక్షాల నుంచి పచ్చజెండా ఊపిన వెంటనే చేరేందుకు సిద్ధమయ్యారు.

శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత జగన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయనకు కీలక మంత్రి పదవి ఇచ్చారు. కానీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు సమన్వయకర్తగా ఉన్నారు. మంత్రిగా ఉన్న అవంతి ఉన్నా పేరు పెత్తనమంత పేరు విజయసాయిరెడ్డి అని పరిస్థితి వచ్చింది. ఈ కారణంగా శ్రీనివాసరావు కొన్నిసార్లు విజయసాయిరెడ్డిని వ్యతిరేకించేవాడు. కానీ మంత్రివర్గ విస్తరణలో అవంతి శ్రీనివాసరావు పదవి కోల్పోయారు. అప్పటి నుంచి పార్టీపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.

అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావుతో విభేదాలతో వైసీపీకి దగ్గరయ్యారు. టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో భీమిలీలో పోటీచేసి గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో అవంతి శ్రీనివాసరావు కలత చెందారు. ఈ కారణంగా మిత్రపక్షాల వైపు మొగ్గు చూపారు. ఆయన టీడీపీలో కాకుండా జనసేనలో చేరవచ్చు. ఒకటి లేదా రెండు రోజుల్లో దీని మీద అప్టేట్ వచ్చే అవకాశాల కనిపిస్తున్నాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories