Top Stories

ఒక్క పాటతో బట్టబయలైన బాబు దోపిడీ

 

విశాఖపట్నం, విజయవాడలో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను లూలూ గ్రూప్‌కు కట్టబెట్టడంపై వామపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. కమ్యూనిస్ట్ నాయకులు తమ నిరసనను వినూత్న రీతిలో వ్యక్తం చేశారు.

విశాఖలో, ఏపీ సీఎం చంద్రబాబు లూలూ, టీసీఎస్‌లకు కేటాయించిన స్థలాల వద్ద ఒక కమ్యూనిస్ట్ నేత డప్పు చేతపట్టి, తలకు ఎర్ర జెండా కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రూ.3,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఉచితంగా దోచిపెట్టడంపై పాట రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో చర్చకు దారితీసింది.

ప్రభుత్వ భూముల అప్పగింతపై వామపక్షాల ఆందోళన
విశాఖపట్నంలోని సీతమ్మధారలో 13.59 ఎకరాలు, మధురవాడలో 1.5 ఎకరాల విలువైన స్థలాలను లూలూ గ్రూప్‌కు, టీసీఎస్‌కు ఇవ్వడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థలాలను లూలూ గ్రూప్‌కు ఇవ్వడానికి ప్రయత్నించగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు అదే నిర్ణయాన్ని తీసుకోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేత మధు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ భూములను ఇలా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం సరికాదని వారు డిమాండ్ చేశారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories