Top Stories

చంద్రబాబు ఫొటో ఎక్కడ? వైరల్ వీడియో

పరువంతా పాయే.. చంద్రబాబు ఫొటో లేకపాయే.. ఒకప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. అనంతరం చంద్రబాబు ప్యాకేజీకి ఆశపడి టీడీపీలో చేరిపోయారు. అనంతరం మంత్రిగానూ సేవలందించారు.

మొన్నటి ఎన్నికల్లో తిరిగి జగన్ పంచన చేరడానికి వడివడిగా రాగా.. ఆయన వైసీపీని మోసం చేసిన వెళ్లినందుకు నో చెప్పడంతో ఇక చేసేదేం లేక టీడీపీలోనే కొనసాగారు. ఈవీఎం ట్యాంపరింగ్ లో గెలిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా భూమా అఖిల ప్రియ ప్రభుత్వ కార్యాలయాల తనిఖీకి వెళ్లారు. ఓ కార్యాలయంలో జగన్ ఫొటో సీఎంగా ఉండడం చూసి నెవ్వెరపోయారు. ‘ముఖ్యమంత్రి ఫొటో ఎక్కడ?’ అంటూ అధికారులను ప్రశ్నించారు.

ప్రభుత్వం మారి 4 నెలలు గడిచినా ఏపీ అధికారులు ఇప్పటివరకూ చంద్రబాబు, పవన్ ఫొటోలు పెట్టకపోవడంపై టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అఖిల ప్రియ హర్ట్ అయిపోయారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో పెట్టాలని జగన్ ఫొటోలు తీసేయాలని ఆదేశించారు.

ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన్ను సీఎంగా అధికారులు గుర్తించడం లేదని.. ఈవీఎంల ద్వారా గెలిచాడు కాబట్టే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories